పండిన అరటిపండుతో బ్యూటీ చిట్కాలు....

పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.

శనివారం, 30 జూన్ 2018 (14:54 IST)
పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.



పండిన అరటిపండులో కాస్త తేనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే చర్మంపై ముడతలు తొలగిపోతాయి. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండును తీసుకుని పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుంటే చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది. పండిన అరటిపండును నేరుగా శరీరానికి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments