Friday, 14 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Colorful Photo Gallery
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 14 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వినోదం
తెలుగు సినిమా
తారల ఫోటో గ్యాలెరీ
షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు
Sunday,April 27, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల
మిస్టర్ బచ్చన్ కు కలిసివచ్చిన ఐదు రోజుల లాంగ్ వీకెండ్
బేగంపేట స్మశాన వాటికలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్
హీరో జయం రవి సైరన్ తెలుగులో విడుదల చేయనున్న గంగ ఎంటర్టైన్మెంట్స్
విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న మాట నిజమే : తమన్నా
Tuesday, June 13, 2023
కూతురితో అందమైన ఫోటో షూట్ - శ్రియా చరణ్ సూపర్ పిక్స్
Monday, March 6, 2023
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ నందినిరాయ్ మోడ్రన్ ఔట్ఫిట్ ఫోటోలు
Monday, October 3, 2022
హయతీ అలా ఎక్కి కూర్చుంటే తట్టుకోగలమా... ఎవరు?
Friday, July 29, 2022
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంజన గల్రానీ
Friday, May 20, 2022
కర్నాటకలో రాజుకున్న వివాదం : నిషేధం విధించాలంటూ ఆందోళనలు
Wednesday, March 23, 2022
కూలో క్యూట్ ఫోటోస్ షేర్ చేసిన నందితా శ్వేత
Thursday, January 27, 2022
F3 తమన్నా గ్లామర్ పీక్స్ పిక్స్.. మీరే చూడండి
Friday, December 3, 2021
బోయ్ఫ్రెండుతో పడుకున్న ఫోటోలను షేర్ చేసిన మాళవికా మోహనన్
Friday, November 5, 2021
రాశి ఖన్నా గ్లామరస్ లుక్, షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ
Saturday, October 16, 2021
భర్త గౌతమ్తో వరంగల్ వచ్చిన నటి కాజల్ అగర్వాల్
Saturday, August 14, 2021
ప్రియాంక జవల్కర్ స్టన్నింగ్ లుక్
Monday, August 9, 2021
విలన్ పాత్ర వల్లే సామర్థ్యం తెలుస్తుందిః లావణ్య త్రిపాఠి
Saturday, February 27, 2021
తరుణ్ భాస్కర్ కొత్త అవతారం..?
Wednesday, October 23, 2019
బిగ్ బాస్ మూడో సీజన్.. జీవితంలో నాలుగు రాళ్ళు ప్రోమో.. (video)
Monday, September 30, 2019
next news
తాజా వార్తలు
ఐఐటీ ఖరగ్పూర్ క్యాంపస్లో మూడవ అంతస్థు నుంచి దూకేసిన విద్యార్థి
ఐఐటీ ఖరగ్పూర్ క్యాంపస్లోని ఒక భవనం మూడవ అంతస్తు నుండి కింద పడి 19 ఏళ్ల విద్యార్థి మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలంద భవనం మూడవ అంతస్థు టెర్రస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కింద పడటంతో ఈ ఘటన జరిగిందని ఒక అధికారి పేర్కొన్నారు. మరణించిన విద్యార్థిని రాజస్థాన్లోని నాగౌర్ ప్రాంతానికి చెందిన అంకిత్ శర్మగా గుర్తించారు. భవనం సమీపంలో ఉన్న కొందరు విద్యార్థులు, ఇతరులు ఏదో పడిన శబ్దాన్ని విని, అతను నేలపై పడి ఉండటాన్ని గమనించారని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఏటీఎం కేంద్రాల సాయం: డెబిట్ కార్డులను మార్చేసి.. డబ్బు కాజేసిన వ్యక్తి అరెస్ట్
ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తామనే నెపంతో ప్రజల డెబిట్ కార్డులను మార్చివేసి, వారి ఖాతాల నుండి డబ్బు కాజేసిన 30 ఏళ్ల వ్యక్తిని విశాఖపట్నం నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం గ్రామానికి చెందిన పల్లా సురేంద్ర కుమార్గా గుర్తించారు. ఇతను 60కి పైగా కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విశాఖపట్నం, తుని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తిరిగి నేరాలకు పాల్పడటానికి ముందు ఇతను జైలు నుండి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి పోలీసులు రూ. 1.93 లక్షల నగదు, ఒక మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్బీఐలో రూ.50 లక్షల విలువైన నగలు అదృశ్యం... వితంతువు ఆరోపణ
కాన్పూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో నగలు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన లాకర్ నుండి సుమారు రూ.50 లక్షల విలువైన నగలు అదృశ్యమయ్యాయని ఒక వితంతువు ఆరోపించారు. ఈ ఘటనపై బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, గుర్తు తెలియని సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఒక సీనియర్ పోలీసు అధికారి గురువారం తెలిపారు.
గుజరాత్ను వణికిస్తున్న చాందీపుర వైరస్ - నెల రోజుల్లో 25 మంది చిన్నారుల మృతి
గుజరాత్ రాష్ట్రాన్ని చాందీపుర వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ సోకి గత నెల రోజుల్లో ఏకంగా 25 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. వైరస్ వాహకాల కోసం వేలాది శాంపిళ్లు సేకరించి పరీక్షించినా ఫలితం మాత్రం శూన్యం. దీంతో దోమలు, ఇతర కీటకాలపై వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ, పరిశోధనలు ముమ్మరం చేశారు. గత 2024లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇపుడు మళ్లీ ఈ అంతు చిక్కని వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో దీని మూలాలపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మటన్ కూర బాగోలేదన్న భర్త... కొరివితో మూతి కాల్చిన భార్య...
మటన్ కూర బాలేదన్నందుకు ఓ భార్య కొరివితో కట్టుకున్న భర్త మూతిని కాల్చింది. దీంతో తీవ్ర గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆగిన గుండే... ట్రాన్స్ప్లాంట్తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం: స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు శ్రీ సాయికుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ను ప్రారంభించారు. కుటుంబ ఆరోగ్య సంరక్షణను మరింత సులభతరం చేయడంతో పాటు, నాణ్యమైన డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రక్తహీనత తగ్గించుకునేందుకు అంజీర పాలు
అంజీర. దీనినే తెలుగులో అత్తి పండు అంటారు. ఇది ఒక డ్రైఫ్రూట్. అంజీర మిల్క్ షేక్ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాము. అంజీర ఫ్రూట్ షేక్ తాగడం వల్ల కళ్లకు ఆరోగ్యం కలిగేట్లు దోహదపడుతుంది. అత్తిపండుతో చేసిన మిల్క్ షేక్ రక్తహీనతను అరికడుతుంది. మలబద్ధకం, పైల్స్ మొదలైన వ్యాధులను ఇది నిరోధిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు అంజీర మిల్క్ షేక్ ఉపయోగిస్తారు. అత్తిపండును తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చు. సాధారణ రక్తపోటును అదుపులో వుంచటానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్జీమర్స్, మధుమేహం అదుపునకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తీసుకునేముందు వైద్యుడిని కూడా సంప్రదించండి.
#SRMPrimeHospital : అరుదైన, సంక్లిష్టమైన భుజ పునర్నిర్మాణం విజయవంతం
చెన్నై మహానగరంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఆర్ఎం ప్రైమ్ ఆస్పత్రిలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన భుజ పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి దాదాపు ఆరు నెలలుగా తన ఎడమ భుజం ఫ్రాక్చర్-డిస్ లొకేషన్ను నిర్లక్ష్యం చేయగా, ఎస్ఆర్ఎం ప్రైమ్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన, సంక్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఎడమ పై చేయిలోని నొప్పిని తగ్గించడంతో పాటు తిరిగి కదలికను పునరుద్ధరించింది.
Home
Horoscope
Shorts
Photos
Videos