ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?

శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:23 IST)
చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడితో పాడయిపోతాయి. ఆ పదార్థాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాము.
 
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుంది. 
 
ఫ్రిడ్జ్‌లో దోసకాయలను నిల్వ చేయడం వల్ల అవి నీరు, గుంటలుగా మారుతాయి. అందువల్ల వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి పెట్టడం ఉత్తమం.
 
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే మెత్తగా, బూజు పట్టినట్లు మారుతాయి. కనుక ఉల్లిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
 
ఉల్లిపాయల మాదిరిగా వెల్లుల్లిని కూడా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది. శీతలీకరణ వల్ల అది రబ్బరులా మారుతుంది.
 
బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో వుంచితే నుండి అదనపు తేమతో తీపిగా మారుతాయి. కొన్నిసార్లు వాటికి మొలక కూడా వస్తుంది. అవి హానికరం.
 
టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన అవి సరైన రుచి, రసాన్ని కలిగి ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే వీటిని కోల్పోతాయి.
 
అరటిపండ్లు పండడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు అవసరం. ఫ్రిడ్జ్‌లో పెడితే నల్లగా మారిపోతాయి.

అన్నీ చూడండి

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments