Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం: 25మంది మృతి

Written By సెల్వి
Updated: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:47 IST)
దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. అలాగే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,297 కరోనా కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,52,905కు, మరణాల సంఖ్య 51,415కు చేరింది. 
 
మరోవైపు గత 24 గంటల్లో 6,107 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,70,053కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,265 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments