దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత - నేడు 2.51 లక్షల కేసులు

శుక్రవారం, 28 జనవరి 2022 (10:25 IST)
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గురువారం వెల్లడించిన గణాంకాల మేరకు దేశంలో 2.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 2,51,209కు తగ్గాయి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల 627 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, కరోనా నుంచి మరో 3,47,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో దేశ వ్యాప్తంగా 21,05,611 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,44,73,216 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

అన్నీ చూడండి

Vijay Deverakonda: వంద రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ దేవరకొండ రణబాలి

మేం జంతువులం కాదు మౌనంగా ఉండటానికి : ప్రకాష్ రాజ్

Varanasi: వారణాసి కథ కల్కి తరహాలో వుండే ఆసక్తికర కథనమా?

Devi Sri Prasad: పేపర్ లోని వార్తలనే ట్యూన్స్‌గా మార్చేవాడిని, పవన్ కళ్యాణ్ తో జీసస్‌ చేయాలనుకున్నాం : దేవిశ్రీ ప్రసాద్

Dhootha 2: నాగార్జున క్లాప్‌తో అమేజాన్ ప్రైమ్ దూత 2 ప్రారంభం

తర్వాతి కథనం
Show comments