నేడు మూడో వన్డే మ్యాచ్ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (09:51 IST)
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయకేతనం ఎగురవేసిన విషయంతెల్సిందే. శుక్రవారం జరిగే చివరి వన్డేలోనూ గెలుపొంది 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న తలంపులో ఉంది. 
 
ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో రిజర్వ్ బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్న స్టార్ ఆటగాడు శిఖర్ ధవాన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు.
 
మరోవైపు, పర్యాటక వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యాలు ఆ జట్టును ఎంతగానో వేధిస్తున్నాయి. ముఖ్యంగా, బ్యాటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలన్న కసితో కరేబియన్ కుర్రోళ్లు ఉన్నారు. 

అన్నీ చూడండి

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

'కాక్రోచ్ జనతా పార్టీ' ట్విట్టర్ ఖాతా బ్లాక్ ... ఎందుకో తెలుసా?

ఏపీలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. శ్రీ భరత్

చనిపోయిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చాడు.. ఎలాగో తెలుసా?

Ebola Advisory: ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణీకులు.. భారత్ ఆరోగ్య సలహాలు జారీ

అన్నీ చూడండి

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments