జనగామలో ప్రేమ జంట సెల్ఫీ సూసైడ్

శనివారం, 13 ఆగస్టు 2022 (13:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట సెల్ఫీ ఆత్మహత్య చేసుకుంది. ఈ జంట బలవన్మరణానికి పాల్పడేముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
పాలకుర్తి మండలం బిక్యానాయక్ తండాలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే... బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) అనే యువతీ యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
దీంతో మనస్తాపానికు గురైన ఈ జంట... తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలోనే వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, దురదృష్టవశాత్తు ప్రియుడు ప్రాణాలు కోల్పోగా, ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments