పానీపూరీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా?

బుధవారం, 7 డిశెంబరు 2022 (16:44 IST)
పానీపూరీని గోల్గప్ప అని కూడా అంటారు, దీన్ని తినడం వల్ల కలిగే 8 నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పానీపూరీలోని నీరు చెడుగా ఉంటే పిల్లలకు టైఫాయిడ్ రావచ్చు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
 
అధిక మొత్తంలో పానీపూరీ నీరు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.
 
పానీపూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు. డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.
 
పానీపూరీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు సమస్య ఉంటుంది.
 
గోల్గప్పలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.
 
పానీ పూరీని ఎక్కువగా తింటే పేగుల్లో మంట ఏర్పడవచ్చు. ఇది అల్సర్లకు కూడా కారణం కావచ్చు.
 
గోల్గప్పను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
 
ఎక్కువ పానీపూరీ నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.

అన్నీ చూడండి

ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్

సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటున్న టీవీకె ఎమ్మెల్యే ముస్తఫా, ఇప్పుడు టెంపుల్ స్టేట్ హిందువుల మనోగతం ఏమిటో?

Hyderabad: బాత్రూమ్‌లో 40ఏళ్ల మహిళ మృతదేహం.. గది నుండి దుర్వాసన రావడంతో..?

బండి భగీరథ్ కేసులో ట్విస్ట్, ఆమె మేజర్ అంటూ కోర్టులో పిల్, ఏం జరుగుతుంది?

ఉత్తరప్రదేశ్‌లో మెరుపులు, బలమైన గాలులు.. గాలిలో ఎగిరిన వ్యక్తి.. 89 మంది మృతి (video)

అన్నీ చూడండి

జునైద్ ఖాన్‌తో సాయి పల్లవి సినిమా.. ఆమెను తప్పు చెప్పొద్దు...

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

తర్వాతి కథనం
Show comments