Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఓ స్పూన్ కంటే ఉప్పు మించితే? బీపీ ఖాయం..!

Written By సెల్వి
Updated: గురువారం, 16 జనవరి 2020 (10:51 IST)
బీపీ అంటే రక్తపోటు సాధారణంగా పంచదార పదార్థాలు అధికంగా తీసుకోవడంతోనే వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ జాబితాలోకి ఉప్పుకూడా వచ్చి చేరిపోయింది. పంచదారే కాదు.. ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. 
 
ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు ఒకటిన్నర స్పూన్లు అంతకంటే ఎక్కువ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా వున్నట్లు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తుందని.. ఇది మధుమేహానికి దారి తీస్తుందని అధ్యయన కారులు పేర్కొన్నారు. 
 
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఉప్పును రోజుకు ఓ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని అధ్యయనకారులు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

అన్నీ చూడండి

74 సార్లు అవమానించారు.. నాపై దాడి జరిగినా జగన్ ఒక్క మాట అడగలేదు..

బిడ్డను స్కూల్‌లో చేర్పించేందుకు వచ్చిన భార్య... ఇంటికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

పిల్లలకు మాతృభాషను నేర్పించే యాప్‌ను ప్రశంసించిన చంద్రబాబు

అమరావతి బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ నుంచి వజ్రాల ఆభరణాలు చోరీ

ఇద్దరి ప్రాణాలు తీసిన వేప చెట్టు వివాదం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఐశ్వర్య రాజేష్, సుమంత్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ తో మహేంద్రగిరి వారాహి టీజర్

Kiccha Sudeep : బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ లో కిచ్చా సుదీప్ లుక్

Nagarjuna: కింగ్ 100 టీజర్ ను కిక్ ఆఫ్ అని అభివర్ణించిన చైతన్య, మహేష్ బాబు, రామ్ చరణ్

పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు : సమంతకు ఆన్సర్ ఏంటి?

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments