చెర్రీ పండ్లతో చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేయవచ్చు...

చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకు

Written By Kowsalya
Updated: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:31 IST)
చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు చెర్రీ పండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెర్రీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

జూలై 26, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్‌కు రేవంత్ మద్దతు (video)

Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments