శనివారం, 28 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మహారాష్ట్రలో దొంగ బాబా: శివుడి అవతారమని.. మహిళపై అత్యాచారం
మహారాష్ట్రలో దొంగ బాబా అకృత్యాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెదిన రిషికేశ్ వైద్య అనే దొంగ బాబా తాను శివుడి అవతారమని.. తనను కలిసిన పార్వతి అనే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ అకృత్యానికి పాల్పడిన ఫోటోలు తన వద్ద వున్నాయని బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పూణేలోని మంజరి ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు తెలియకుండా మత్తు పదార్థం ఇచ్చి, అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Iranian girl: నాకేంటి భయం..? ఇరాన్ బీచ్లో హ్యాపీగా ఊయల ఊగిన యువతి (video)
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయేల్ దాడులు నేపథ్యంలో ప్రపంచమంతా అనిశ్చితి నెలకొంది. ఇంధనం, గ్యాస్ల కొరతతో పాటు ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో మధ్యప్రాచ్య ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. ఇరాన్పై దాడులతో భారీ శబ్ధాలు విని భయాందోళనలకు గురవుతున్నారు.. ప్రజలు. ఆ అనుభవం చాలా ఘోరమని ఎందరో సోషల్ మీడియాలో పేర్కొన్న సందర్భాలున్నాయి. అయితే ఇంత జరిగినా భయం అనేది మనిషిని కుంగదీస్తుందని.. ఆ భయాన్ని పారద్రోలితే ఎలాంటి పరిస్థితినైనా అధిగమించవచ్చునేందుకు ఈ ఘటనే నిదర్శనం.
రోకలిబండతో తలపై మోదీ భర్తను హత్య చేసిన భార్య.. ఇంటి ముందే...?
వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లా, పటాచెరువు గ్రామంలో మూడు నెలల క్రితమే.. రోకలిబండతో తలపై మోదీ భర్తను హత్య చేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అనంతపురం పోలీస్ స్టేషన్లో నిందితురాలు లొంగిపోయింది.
నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా: దివ్వెల మాధురి
నా రాజా నాకు రోజూ 1 లక్ష ఇస్తారు, ప్రతి నెల రూ. 50 లక్షల గోల్డ్ కొంటున్నా అంటూ చెపుతోంది దివ్వెల మాధురి. వైసిపి ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాసరావు తనకు ప్రతి నెలా గోల్డ్ కొనుక్కోమని లక్షరూపాయలు ఇస్తారని చెప్పిన ఆమె తన జీవన యానం గురించి ఇలా చెప్పుకచ్చారు. నేను వకుళ సిల్క్స్ వ్యాపారం చేస్తున్నా. అందులో పనిచేసే స్టాఫ్ కు ప్రతి నెలా రూ. 25 లక్షలు ఇస్తున్నా. నెలనెలా 25 లక్షలు ఇస్తున్నానంటే నేను ఎంత శ్రమిస్తున్నానో మీకు అర్థమయ్యే వుంటుంది. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నేను మొదట్నుంచీ ఎంతో కష్టపడ్డాను.
నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచిన మహిళ
నల్గొండలో దారుణం జరిగింది. భోగింగర్ మండలం, యాదగిరిలో గురువారం రాత్రి ఓ మహిళ ఇద్దరు పిల్లలను కత్తులతో దాడి చేసింది. ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే. యాదాద్రి-భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, తొక్కాపురంలో గురువారం రాత్రి నీలిమ అనే మహిళ ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచిందని ఆపై తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Suhas: సుహాస్ చిత్రం హే బల్వంత్ జీ5లో రాబోతోంది
సుహాస్, శివానీ నాగరం, వి.కె.నరేష్ ప్రధాన తారాగణంగా థియేటర్ లో రిలీజ్ అయిన హే బల్వంత్ తాజాగా జీ5లో రాబోతోంది. గోపి ఆచార్య దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్పై బి.నరేంద్ర రెడ్డి ఈ మూవీని నిర్మించారు. గుంటూరు నేపథ్యంలో ‘హే బల్వంత్’ సినిమాను రూపొందించారు. ‘బల్వంత్’ సినిమాను మార్చి 31న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జీ5లో వీక్షించండి
Deepak Saroj: శ్రీమహా విష్ణు పేరేంటి? రొమాంటిక్ ఫస్ట్ లుక్ ఏమిటి?
సిద్ధార్థ్ రాయ్ చిత్రంలో హీరోగా అరంగేట్రం చేసి ఆకట్టుకున్న బాలనటుడు, హీరో దీపక్ సరోజ్, ఇప్పుడు హరి హరన్ గోధగాని దర్శకత్వంలో తన రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీ హరి తన్నిరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపక్ సరోజ్ సరసన అనైరా గుప్తా, దీప్సిక నటిస్తున్నారు.
Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం రాబోయే సంక్రాంతికి ఫిక్స్
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్ లో విజయవంతమైన నిర్మాణ సంస్థ 'షైన్ స్క్రీన్స్' ఇటీవల ఒక భారీ సినిమాటిక్ కొలాబరేషన్ ను ప్రకటించింది. భారీ పండుగ వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా (#VenkyAnil5 & #NkrAR2), 2027 సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు.
Ram Charan Cake cutting : పెద్ది షూటింగ్ సెట్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక
మెగాపవర్స్టార్ రామ్చరణ్ తన 41వ పుట్టినరోజు వేడుకను కేక్ కట్ చేసి ఈరోజు పెద్ది బృందంతో హైదరాబాద్లో పెద్ది షూటింగ్ సెట్లో జరుపుకున్నారు. చిత్ర నిర్మాత, దర్శకులు, టీమ్ అంతా పాల్గొని రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు విడుదలైన పహెల్మాన్ పెద్ది గింప్ల్స్ గురించి ప్రశంసలు కురిపించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీస్ అధినేతలు, సుకుమార్ టీమ్ కూడా వేడుకలో వున్నారు.
Naga Shaurya: అమ్మవారి ముందు పిడికిలి బిగించి గన్ పట్టిన బ్యాడ్ బాయ్ కార్తిక్ ఎందుకు?
హీరో నాగ శౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'తో అలరించబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్బస్టర్గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.