సోమవారం, 26 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)
2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది.
రూ.400 కోట్లతో కంటైనర్ దోపిడీ.. బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం.. ఎక్కడ?
గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్ను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో దోపిడీ జరగగా, మహారాష్ట్రలోని నాసిక్లో కేసు నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు.. అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పునరుజ్జీవనానికి దోహదపడిన కీలక కారణాలలో ఒకటి రెడ్ బుక్. ఎన్నికలకు ముందు లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ప్రచారం ఎన్నికల ప్రక్రియలో టీడీపీ కార్యకర్తలను ఉత్తేజపరచడంలో, వారిలో స్ఫూర్తిని రగిలించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వాగ్దానం చేసిన రెడ్ బుక్ను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని టీడీపీ కార్యకర్తల నుండి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. తమపై వైఎస్సార్సీపీ చేసిన అన్ని అకృత్యాలపై టీడీపీ ప్రతిఘటన చాలా నిదానంగా ఉందని వారు అంటున్నారు.
నిమ్స్లో ఎక్సైజ్ కానిస్టేబుల్.. గంజాయి స్మగ్లర్ల దాడి.. పరిస్థితి విషమం
గంజాయి స్మగ్లింగ్ ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య (23)ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, వైద్య విద్య సంచాలకులు నరేంద్ర కుమార్ సందర్శించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జనవరి 23న నిజామాబాద్లో ఈ ఘటన జరిగిందని, గంజాయి స్మగ్లర్లు తమ పలాయనాన్ని సులభతరం చేసుకునే ప్రయత్నంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేశారని తెలిపారు.
రెండేళ్ల చిన్నారిని అరెస్ట్ చేసిన అమెరికా అధికారులు.. ఏం జరిగిందంటే?
అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల కఠిన చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా రెండేళ్ల చిన్నారిని, ఆమె తండ్రిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత గురువారం మినియాపోలిస్లో ఎల్విస్ జోయెల్ తన రెండేళ్ల కుమార్తె క్లోయి రెనెటా టిపాన్తో కలిసి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా, ఇమిగ్రేషన్ అధికారులు వారిని వెంబడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్పై పూనమ్ ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడి శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పూనమ్ కౌర్ స్పందించారు. తమ వారసత్వాలను మార్చుకుని, దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు - మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు'' అని పూనమ్ ట్వీట్ చేశారు.
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా ప్రవర్తిస్తే.. ఫలితం కూడా అలాగే వుంటుంది. ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది.. బాగాలేదు.. ఇబ్బందికర పరిస్థితులు వున్నాయంటే అది వారి తప్పిదమేనని చిరంజీవి తెలిపారు. మన శంకర వర ప్రసాద్ హైదరాబాద్లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
స్పిరిట్ చిత్రంలో ప్రభాస్తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?
ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పిరిట్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారని టాక్. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి రెండవ భాగంలో ఒక కీలకమైన 15 నిమిషాల సన్నివేశంలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. మెగా, రెబల్ ఫ్యాన్సుకు పండగే పండుగ. నూతన సంవత్సరం సందర్భంగా, చిత్ర నిర్మాతలు ప్రభాస్, త్రిప్తి టించిన ఫస్ట్-లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడికి అదృష్టం అమితంగా కలిసివస్తోంది. ఆయన దర్శకత్వం వహించే సంక్రాంతి రేసులో అందరికంటే ముందు వరుసలో ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన తీసిన "మన శంకరవరప్రసాద్ గారు" చిత్రం సంక్రాంతికి పండుగకు విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.
'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్
మెగాస్టార్ చిరంజీవి, నయనతా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుని సంక్రాంతి సందర్బంగా ఈ నెల 12వ తేదీన విడుదలైన చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రను పోషించారు. పైగా, చిరంజీవితో కలిసి అదిరిపోద్ది సంక్రాంతి అనే పాటలో సందడి చేశారు. తాజాగా ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ పూర్తి వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.