ఆదివారం, 22 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:02 IST)
సంబంధిత వార్తలు
ఓ తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప కానుక ఈ సైరా ... చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు
ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
ఆ డాక్టర్లకు ఆ పేషంట్లతో పెళ్లికాదు ఎందుకు?
అందుకే స్ట్రాతో తాగుతున్నాను...
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
లంబు : బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.
జంబు : రిపేరొచ్చిన చోటల్లా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
పాక్పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిత్ భారత్ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే.. భారత్లోని దిల్లీ, ముంబై వంటి నగరాలపై బాంబులు వేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సుధీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవీ కాలాలను కలుపుకుంటే ఆయన అత్యధిక కాలం అంటే 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ప్రభుత్వ అధిపతి (ముఖ్యమంత్రి)గా 8,930 రోజులు పనిచేశారు.
ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్లో చేరనున్న జీవన్ రెడ్డి!
తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లేకుండా పోయింది. దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీన ఆయన బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు
పంజాబ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్ర మంత్రిపై కేసు నమోదైంది.. తన ఆత్మహత్యకు మంత్రి లాల్షిత్ సింగ్ భుల్లర్ కారణమంటూ ఆ ప్రభుత్వ ఆధికారి ఓ వీడియో రికార్డు చేసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ జోక్యం చేసుకుని మంత్రితో రాజీనామా చేయించారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే భల్లర్తో పాటు ఆయన తండ్రిపైనా కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్నతల్లిపై జరిగిన లైంగిక దాడిని జీర్ణించుకోలేని 17 యేళ్ల మైనర్ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాష్ట్రంలోని దేవాస్ జిల్లా ఉదయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భికుపురా గ్రామంలో జరిగింది. అయితే, ఈ దారుణంపై పోలీసులు సైతం సకాలంలో స్పందించలేదు. దీంతో పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81
జిల్లా కేంద్రమైన గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81 అనే పేరుతో సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ప్రారంభమైంది.
ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్
తండ్రీకూతుళ్లైన అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ల అద్భుతమైన కలయికతో రూపొందిన 'సీతా పయనం' చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం, పండుగ సీజన్కు సరిగ్గా సరిపోయే భావోద్వేగభరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే చిత్రం ‘సీతా పయనం’.
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్
దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. హాలీవుడ్లో ప్రముఖ నటుల కంటే దర్శకులకే ఎక్కువ పేరు, గౌరవం ఉంటాయని, కానీ బాలీవుడ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు.
గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?
తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన గద్దర్ అవార్డ్ లు 2025లో అవార్డు వచ్చిన వారికి సన్మానించడం వరకు బాగానే వుంది. కానీ ఆహ్వానితులుగా వచ్చినవారికి సరైన కుర్చీలు కూడా కొందరికీ లేవని వారు కినుక వహించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో గద్దర్ అవార్డులు వేడుకలో సినీరంగానికి చెందిన ప్రముఖులు రాలేదనీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఘాటుగానే స్పందించారు. అయితే ఈసారి వేడుకలలో ఆయన మచ్చుకైనా కానరాలేదు. అందుకు కారణం ఆయన సినిమా రంగంపైన చులకన భావంతో గతంలో మాట్లాడిన మాటలు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.