శనివారం, 28 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
ప్రేమ జోకులు
Written By
Selvi
Last Updated :
మంగళవారం, 25 నవంబరు 2014 (18:46 IST)
నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?
''ఆహా.. నీ కౌగిలి ఎంత వెచ్చగా ఉందో..?" అన్నాడు సాగర్.
"అవును మరి.. నూట మూడు డిగ్రీల జ్వరం ఉందిగా..!" అంది సాగరిక.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ముప్పు పొంచివున్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది.
మహా న్యూస్ చానెల్పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు శనివారం దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కార్లతో పాటు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, మీడియా సిబ్బందిపై భౌతిక దాడులకు జరిగాయి. వీటిని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్గా తీసుకోవద్దు : కొండా మురళి
ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన శనివారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు.
భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు
బీహారు రాష్ట్రంలో దారుణం జరిగింది. భాగల్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో 8 సార్లు పొడిచాడు. జిమ్ పెట్టుకునేందుకు తనకు రూ. 5 లక్షలు కావాలంటూ భార్యపై ఒత్తిడి చేయగా అందుకు ఆమె ససేమిరా అంది. దానితో అతడు ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహారు లోని కోయిల్ఘాట్కు చెందిన ప్రేమరాజ్ యాదవ్, సంజులు ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ప్రేమరాజ్ యాదవ్ గవర్నమెంట్ కార్పొరేషన్లో ఉద్యోగిగా వున్నాడు. ఐతే పరాయి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ప్రేమరాజ్ భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు
ఐఫోన్లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..
సోషల్ మీడియాలో లైక్ల కోసం, కామెంట్లు కోసం యువత ఎటువంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు మైనర్లు ఐఫోన్లో రీల్స్ చిత్రీకరిస్తే ఎక్కువ లైకులు వస్తాయనే ఆలోచనతో ఐఫోన్ కోసం ఓ యువకుడి గొంతుకోసి హత్య చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సెటైర్లు వేశారు. దిల్ రాజుకు రన్నింగ్స్ రాజు అని పేరుపెట్టివుంటే బాగుండేందని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు దిల్ రాజు డ్రీమ్స్ను ఏర్పాటు చేశారని దిల్ రాజు తెలిపారు. ఆయన కొత్త ప్రయత్నం విజయం సాధించాలంటూ అనిల్ రావిపూడి ఓ ఆకాంక్ష చేశారు.
పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు
ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని నటించిన "105 మినిట్స్" చిత్రానికిగాను సినిమాటోగ్రఫీ విభాగంలో "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్" ఆదుకున్నారు టాలెంటెడ్ యువ కెమెరామెన్ కిషోర్ బొయిదాపు. పరిమిత బడ్జెట్ లో సింగిల్ క్యారక్టర్ తో.. సింగిల్ షాట్ లో తెరకెక్కి ఉండడం "105 మినిట్స్" సినిమా ప్రత్యేకత.
Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మూవీ "తమ్ముడు". తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్ తో ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్నారు.
అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష
ప్రముఖ సినీ నటి త్రిష చెన్నైలోని మరో ఆలయానికి ఏనుగును విరాళంగా అందజేశారు. స్వతహాగా జంతు ప్రేమికురాలైన త్రిష... జంతు సంక్షేమ సంస్థ పీఎఫ్సీఐతో కలిసి విరాళంగా ఇచ్చారు.