కార్తీకం: నెయ్యి దీపం లేదా నూనె దీపం.. ఏది శ్రేయస్కరం?

శనివారం, 12 నవంబరు 2022 (16:22 IST)
కార్తీక మాసంలో పూజా గృహంలో నెయ్యి లేదా నూనెతో ఏ దీపం వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరమో తెలుసుకుందాం. నెయ్యి, నూనె, ఆవనూనె లేదా జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగించడం మంచిది. దేవుడికి కుడి వైపున నెయ్యి దీపం, ఎడమ వైపు నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. 
 
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి నెయ్యి, కోరికలు నెరవేరేందుకు నూనె దీపాలు వెలిగిస్తారు. నెయ్యి దీపం వెలిగించడం వల్ల రోగాలతో పాటు ఇంటి వాస్తు కూడా పోతుంది. శివపురాణం ప్రకారం, ప్రతిరోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.
 
నెయ్యి దీపం గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. నెయ్యి సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిరాశను తొలగిస్తుంది. నెయ్యికి విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది, దీని వల్ల చర్మ వ్యాధి ఉండదు. నెయ్యి దీపం అన్ని బాధలను నాశనం చేస్తుంది. కాబట్టి, నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరం.

అన్నీ చూడండి

జూలై 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

మైనర్ బాలికను పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య : జ్యోతుల నెహ్రూ

co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు

అన్నీ చూడండి

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ

16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి

తర్వాతి కథనం
Show comments