Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిదోషాల నివారణకు ఇలా చేస్తే..?

చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు.

Written By Kowsalya
Updated: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (18:07 IST)
చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు. అందుకు ఈ నామాన్ని స్మరిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
 
''శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ''
 
అనే మంత్రాన్ని జపిస్తే కొంతవరకైన దోషాలు నివారించవచ్చని పురాణాలలో చెబుతున్నారు. అలానే విజయదశమి నాడు సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత జమ్మిచెట్టు వద్దగల అపరాజితాదేవిని ఆరాధించి పైన చెప్పిన శ్లోకాన్ని జపిస్తూ జమ్మిచెట్టును ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని కాగితాలలో రాసుకుని జమ్మిచెట్టు కొమ్మలకు తగిలించాలి. 
 
దశమి నాడు ఇలా చేయడం వలన కోరిక వరాలు, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. దాంతో శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. శ్రీరామ చంద్రుడు, విజయదశమి, విజయ కాలము నందు ఈ శమీ పూజను చేసి లంకపై జైత్రయాత్రను మెుదలుపెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీని వలనే హిందూవులందరు దీనిని విజయ ముహూర్తంగా భావిస్తారు. 
About Author
Kowsalya

అన్నీ చూడండి

10 కిలోల సమోసాలు.. 15 కిలోల పానీ పూరీలను పారవేశారు.. ఎందుకంటే?

మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ

ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్‌ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం

సీదిరి అప్పల రాజు కుమారుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదం చేశారు.. కుట్ర కోణం ఎక్కడుంది : జగన్

జగన్ శ్రీకాకుళం పర్యటన : మహిళా ఎస్ఐతో వైకాపా నేతల అసభ్య ప్రవర్తన

అన్నీ చూడండి

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.

Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

30-07-2026 గురువారం ఫలితాలు.. ఏ పనీ చేయబుద్ధి కాదు

తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?

తర్వాతి కథనం
Show comments