Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలు సమర్పించి.. ఇలా చేస్తే?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (20:07 IST)
సాయిబాబాను గురువుగా భావించే వారు చాలామంది ఉన్నారు. గురువుకు ప్రీతికరమైన రోజున గురువారం ఉపవాసం ఉంటారు. తొమ్మిది వారాల పాటు గురువారం రోజున సాయిబాబాను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా చిత్రం ముందు శుభ్రమైన పలకపై పసుపు గుడ్డను పరిచి, దానిపై సాయిబాబా చిత్రపటాన్ని వుంచి పసుపు కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. 
 
బాబాకి ఇష్టమైన పసుపు పువ్వులను సమర్పించడం మంచిది. ఆపై నేతి దీపం వెలిగించి బాబా చరితను పఠించడం చేయొచ్చు. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయతో పాటు తీపి పండ్లను, కలకండను సమర్పించి పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి.

అన్నీ చూడండి

దారుణం, మహిళను కత్తితో పొడిచి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వంట చేస్తూ వున్నాడు

18 ఏళ్ల విద్యార్థికి దొరికిన బంగారు నాణేలు, బిస్కెట్లు.. వాటి విలువ రూ.98 కోట్లు

ఫ్లెక్సీలు, బ్యానర్లతో తిరుపతి రోడ్లు రోత రోత.. శ్రీవారి భక్తుల ఆవేదన

పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం

అన్నీ చూడండి

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల తిరుమల దర్శన కోటా విడుదల, వివరాలు

తర్వాతి కథనం
Show comments