Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతాళ వినాయకుని పూజిస్తే...?

తొలి పూజలు అందుకునే గణపతి అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తి చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో పాతాళ గణపతి కూడా దర్శనమిస్తుంటారు. ఈ పాతాళ గణపతి గురించి ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో, శ్రీనాథుని హరవిలా

Written By Kowsalya
Updated: గురువారం, 20 సెప్టెంబరు 2018 (15:43 IST)
తొలి పూజలు అందుకునే గణపతి అనేక క్షేత్రాలలో ఆవిర్భవించారు. అటువంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీకాళహస్తి చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో పాతాళ గణపతి కూడా దర్శనమిస్తుంటారు. ఈ పాతాళ గణపతి గురించి ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యంలో, శ్రీనాథుని హరవిలాసంలో ప్రస్తావన ఉంది. ఈ స్వామి వారు నలభై అడుగుల లోతులో కొలువై ఉండడం వెనుక ఒక కథనం కలదు.
 
పూర్యం అగస్త్యుడు ఈ క్షేత్రంలో జీవనదిలో ప్రవేశించాలని పరమశివుని ప్రార్థిస్తుంటాడు. ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు ఉండవు. గణపతిని పూజించకుండా ఈ కార్యాన్ని చేయడమే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళంలోనికి చేరుకున్న గణపతి ఆ మహర్షి కోరికను నెరవేర్చాడు. 
 
అగస్త్యుడి కోరిక మేరకు గణపతి దర్శనమిచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీకాళహస్తిలోని వినాయకుని పూజించడం వలన ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తులు వాళ్ళ అనుభవంతో చెబుతుంటారు. 
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

తర్వాతి కథనం
Show comments