పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే?

పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించారు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటుంటారు. శివలింగాన్ని అభిషేకించడం, శివారాధనం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్య

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:23 IST)
పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించారు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటుంటారు. శివలింగాన్ని అభిషేకించడం, శివారాధనం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెబుతున్నారు.
 
గంధంతోను, పిండితోను, కర్పూరంతోను చేసిన శివలింగాలను పూజించడం వలన వివిధ రకాల ఫలితాలు దక్కుతాయి. పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన వివిధ రకాల వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. ప్రతి ఒక్కరూ కూడా తమకి ఆరోగ్యాన్ని ప్రసాదించమనే భగవంతుని కోరుకుంటారు. ఎందుకంటే అనారోగ్యాలు జీవితాన్ని సతమతం చేస్తుంటాయి. 
 
మానసికంగాను కుంగదీస్తాయి. అందువలన అనారోగ్యాలతో బాధపడేవారు పటిక బెల్లంతో చేసుకున్న శివలింగాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.   

అన్నీ చూడండి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

అన్నీ చూడండి

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

తర్వాతి కథనం
Show comments