Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా లొంగిపోయిన వారికి సద్గురు బోధ నిరుపయోగము

Written By సిహెచ్
Updated: శనివారం, 12 జూన్ 2021 (21:58 IST)
ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్థుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వశ్య శరణాగతి వేడిన అందరిలోను నన్ను చూడగలవు.
 
ఎవరయితే బాధలను అనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు  మిక్కిలి ప్రీతిపాత్రులవుదురు.
 
అందరూ బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును.
 
అన్ని విషయాలలో అహంకారము, గర్వములను వదిలిపెట్టినచో నీవు ఆధ్యాత్మికంగా ముందుకు పోగలవు. అహంకారముతో నిండి కోరికలకు లొంగిపోయిన వారికి సద్గురు బోధ నిరుపయోగము.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

తర్వాతి కథనం
Show comments