Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 30 జులై 2019 (22:15 IST)
సాధారణంగా భక్తులు తమకు ఆపద కలిగినప్పుడు భగవంతునికి మొక్కుకుంటారు. ఆ ఆపద తీరగానే లౌకిక విషయాలలో పడి మొక్కులను మరచిపోతుంటారు. మరి... మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా? తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా? ఇదీ అంతే. 
 
భగవంతుడు ఆశించేది ధర్మ, న్యాయాలతో జీవీతాన్ని గడపమని. మ్రొక్కులు తీసుకుని మన పాపాలని ఆయన స్వీకరించడు. మ్రొక్కుబడులివ్వలేదని కష్టాలు పెట్టడు.ఎవరు చేసిన కర్మలని బట్టి వారు వారి వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మరిచిపోయిన వారికి, మళ్లీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మ్రొక్కు తీర్చుకుంటారు. 
 
భగవంతుడు ఎప్పుడూ మాట మీద, సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దానిని మీరితే అది మీ సమస్య గాని భగవంతుని సమస్య కాదు.

అన్నీ చూడండి

విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంగీత విజయ్

ప్రియురాలిపై అనుమానం, కాలువ కట్ట మీదకు తీసుకెళ్లి హత్య చేసిన ప్రియుడు

మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ తేదీని వెల్లడించాల్సిందే?

తమిళ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : సీఎం విజయ్

అన్నీ చూడండి

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

06-08-2026 నాటి రాశి ఫలితాలు.. శ్రమ అధికం, ఫలితం శూన్యం

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

తర్వాతి కథనం
Show comments