Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాష్టమి రోజున భీష్మాచార్యులను పూజిస్తే..?

శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడినే కాదు.. భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే.. సంతానం కలుగుతుంది. అల

Written By selvi
Updated: గురువారం, 30 ఆగస్టు 2018 (12:11 IST)
శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడినే కాదు.. భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే.. సంతానం కలుగుతుంది.


అలాగే వివాహం కానివారు.. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అంతేగాకుండా.. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పాటించు. ఫలితాన్ని ఆశించవద్దని చెప్పిన మాటను గుర్తుంచుకుని మానవుడు కలియుగంలో కార్యాచరణ చేపట్టాలి. 
 
కృష్ణునిని జన్మాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మార్ధ కామ మోక్ష ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజున బంగారంతో కానీ, వెండితో కానీ చంద్రబింబాన్ని తయారుచేసి.. వెండి, బంగారు పాత్రలలో దానిని వుంచి పూజించి అర్ఘ్యమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. ఇంకా శ్రీకృష్ణుడి మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోను స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి, మానవజన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

తర్వాతి కథనం
Show comments