చేప ప్రసాదం పంపిణీ.. బత్తిని హరినాథ్ గౌడ్ మృతి

గురువారం, 24 ఆగస్టు 2023 (12:20 IST)
ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేసిన ప్రముఖ బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 84 ఏళ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఇది బుధవారం రాత్రి అతని మరణానికి దారితీసింది. 
 
హరినాథ్ గౌడ్ పేరు చేప ప్రసాదం పంపిణీ చేయడం బాగా పాపులర్. ప్రతి సంవత్సరం మృగశిర కార్తీక నాడు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణలో జరుగుతుంది. ఈ చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చేరకుంటారు.

అన్నీ చూడండి

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments