జగిత్యాలలో కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ..

బుధవారం, 7 డిశెంబరు 2022 (12:53 IST)
సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. జగిత్యాలలో తెరాస పార్టీ కార్యాలయంలో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆపై నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. 
 
మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇక కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు రెండు లక్షల మందికిపైగా తరలిరానున్నారు. 

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments