ప్రధానికి కౌంటరిచ్చిన కేటీఆర్...

బుధవారం, 11 జనవరి 2023 (14:54 IST)
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ఒక కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. 
 
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ వాదనలను మంత్రి ఎగతాళి చేస్తూ, పొరుగున ఉన్న రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేని ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలరని నమ్మడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అన్నీ చూడండి

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

తర్వాతి కథనం
Show comments