శిల్పా చౌదరికి బెయిల్- అదీ ఒక్క కేసులోనే

గురువారం, 16 డిశెంబరు 2021 (18:45 IST)
టాలీవుడ్ సెలెబ్రిటీలకు చుక్కలు చూపించి.. కోట్లు మోసం చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించింది. కానీ ఒక్క కేసులో మాత్రమే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 
 
శిల్ప చేతిలో మోసపోయిన వారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. తమను రూ.7 కోట్ల మేర మోసగించినట్టు శిల్పా చౌదరిపై ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మూడు కేసుల్లో ఒక్కదానిలో మాత్రమే శిల్పాచౌదరికి బెయిల్ లభించింది. 
 
మరో రెండు కేసుల్లో బెయిల్ నిరాకరించింది. దివ్యారెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments