తెరాస ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్

బుధవారం, 12 జనవరి 2022 (20:48 IST)
తెలంగాణలో కరోనావైరస్ మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. క్రమంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనబడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్లుతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా సోకుతోంది. తెరాసకి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్థారణ అయ్యింది.

 
ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వయంగా చెపుతూ.. తనను కలిసిన వాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. పలు కార్యక్రమాల్లో భాగంగా పలువురు తెరాస నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు.

అన్నీ చూడండి

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments