అబ్బా.. మళ్లీ అనుష్కతో స్నేహమేనంటున్న ప్రభాస్..

బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ ఖండించినా.. ఉన్నట్టుండి.. ప్రముఖ విశ్లేషకుడు ఉమైర్ సం

గురువారం, 5 అక్టోబరు 2017 (21:20 IST)
బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ ఖండించినా.. ఉన్నట్టుండి.. ప్రముఖ విశ్లేషకుడు ఉమైర్ సంధు తన ట్వీట్లతో వీరి బంధాన్ని సెన్సేషన్ చేశాడు. డిసెంబరులో నిశ్చితార్థం అంటూ.. వారిద్దరి మధ్య సుమారు ఏడేళ్ల బంధం వుందని.. సరైన టైమ్‌లో వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమైర్ ట్వీట్స్ చేయడంతో.. ప్రభాస్, అనుష్కల ప్రేమాయణం మళ్లీ హైలైట్ అయ్యింది. 
 
అయితే ప్రస్తుతం ఈ ట్వీట్స్ లోనూ నిజం లేదని చెప్పేందుకు ప్రభాస్ రంగంలోకి దిగాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అనుష్కతో బంధంపై ప్రభాస్ తమతో మాట్లాడినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అనుష్కతో తొమ్మిది సంవత్సరాల పాటు సినిమాలు చేస్తున్నామని ప్రభాస్ తెలిపారు. అప్పటి నుంచి తమ మధ్య బంధం ఉంది. అయితే అది కేవలం స్నేహం మాత్రమే. అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధాలు లేవని ప్రభాస్ వివరణ ఇచ్చినట్లు తెలిపింది.
 
అయితే ఇది నిజమా కాదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ప్రభాస్ స్వయంగా తన అధికారికంగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ ఎంగేజ్‌మెంట్, రిలేషన్ వార్తలు కొనసాగుతూనే ఉంటాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

అన్నీ చూడండి

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments