క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్ మారిందా?

గురువారం, 28 నవంబరు 2019 (22:08 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన వ‌ర్మ క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు పొలిటికల్ సెటైర్ మూవీ అని.. ఇందులో మెసెజ్ కూడా ఉంది. త‌న కెరీర్లో ఫ‌స్ట్ టైమ్ మెసేజ్ మూవీ తీసాన‌ని చెప్పాడు.
 
అయితే.. సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం చెబితే టైటిల్ మార్చ‌డానికి ఆల్రెడీ ప్రీపేర్ అయ్యాడ‌ట‌. టైటిల్ మార్చాల్సి వ‌స్తే.. ఏ టైటిల్ పెట్టాల‌నుకుంటున్నాడో కూడా వ‌ర్మ ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటే... అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ఈ సినిమాని అడ్డుకోవాల‌ని కేఏ పాల్ న్యాయ‌ప‌రంగా పోరాడుతున్నారు.
 
వ‌ర్మ మాత్రం ఈ పోరాటాన్ని లైట్‌గా తీసుకున్నాడు. అస‌లు కె.ఏ. పాల్ ఎంత సీరియ‌స్‌గా మాట్లాడినా కామెడీగానే ఉంటుంద‌న్నారు. అలాగే ఈ సినిమా ద్వారా ఏ కులాన్ని త‌క్కువ చేయ‌డం లేద‌ని.. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెప్పారు. మ‌రి.. వ‌ర్మ న‌మ్మ‌కం నిజం అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.
 

అన్నీ చూడండి

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

బలూచిస్థాన్‌లో రక్తపాతం - పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి..

ఇద్దరు ప్రాణాలు తీసిన అడుగున్నర భూమి .. ఎక్కడ?

టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు

అన్నీ చూడండి

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

తర్వాతి కథనం
Show comments