క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్ మారిందా?

గురువారం, 28 నవంబరు 2019 (22:08 IST)
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన వ‌ర్మ క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు పొలిటికల్ సెటైర్ మూవీ అని.. ఇందులో మెసెజ్ కూడా ఉంది. త‌న కెరీర్లో ఫ‌స్ట్ టైమ్ మెసేజ్ మూవీ తీసాన‌ని చెప్పాడు.
 
అయితే.. సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం చెబితే టైటిల్ మార్చ‌డానికి ఆల్రెడీ ప్రీపేర్ అయ్యాడ‌ట‌. టైటిల్ మార్చాల్సి వ‌స్తే.. ఏ టైటిల్ పెట్టాల‌నుకుంటున్నాడో కూడా వ‌ర్మ ఎనౌన్స్ చేసారు. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటంటే... అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ఈ సినిమాని అడ్డుకోవాల‌ని కేఏ పాల్ న్యాయ‌ప‌రంగా పోరాడుతున్నారు.
 
వ‌ర్మ మాత్రం ఈ పోరాటాన్ని లైట్‌గా తీసుకున్నాడు. అస‌లు కె.ఏ. పాల్ ఎంత సీరియ‌స్‌గా మాట్లాడినా కామెడీగానే ఉంటుంద‌న్నారు. అలాగే ఈ సినిమా ద్వారా ఏ కులాన్ని త‌క్కువ చేయ‌డం లేద‌ని.. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని చెప్పారు. మ‌రి.. వ‌ర్మ న‌మ్మ‌కం నిజం అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.
 

అన్నీ చూడండి

నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్‌కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియో

ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా

ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?

బెంగాల్‌లో ఘోరం : స్కూలు వ్యానును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్

అన్నీ చూడండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ

తర్వాతి కథనం
Show comments