శనివారం, 25 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:24 IST)
పక్కింటావిడ పేరు డార్లింగా?
కొడుకు: అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?
అమ్మ: కాదురా ఆవిడ పేరు రమ్య,
కొడుకు: మరినువ్వు షాపుకి వెళ్ళినప్పుడు నాన్న ఆవిడ్ని "డార్లింగ్" అని పిలుస్తున్నాడేంటీ!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video
ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసంతో సాధించాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా అనుకున్నది చేయవచ్చు అని చెప్పేందుకు మరో ఉదాహరణే ఈ బాలిక సాహస నృత్యాలు. ఒక వ్యక్తి చేతులను మాత్రమే ఆధారంగా చేసుకుని గాలిలో రకరకాల విన్యాసాలు చేసిన ఆ బాలికను చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈమె చేసిన ఈ విన్యాసాలను ఇప్పటివరకూ 40 లక్షలకు పైగా వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.
16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?
ఆధునిక యుగం.. స్మార్ట్ ఫోన్లపై మోజుతో ప్రేమ అనే మాట లేదని అందరూ అనుకునేరు. కాదు.. ఆ ప్రేమకు ఇంకా జీవం వుందని ఈ ఘటన నిరూపించింది. అయితే ఈ ప్రేమకు వయస్సు మాత్రం టీనేజ్. ప్రేమలో విఫలం కావడంతో 16 ఏళ్ల బాలిక 14 ఏళ్ల బాలుడు చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన మాధవరం పాల్ పన్నైకి చెందిన 14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలికతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ 8 నెలలపాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ట్యూషన్ చదివేటప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి
ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన ఆరతి అరవింద్ యాదవ్ (30) మృతదేహాన్ని సిడ్నీలోని సముద్రం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం కుటుంబసభ్యులకు సమాచారం అందింది. బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు అరవింద్ ఐదు రోజుల క్రితం సిడ్నీలోని తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని మృతదేహాన్ని బీచ్లో గుర్తించారు. అరవింద్ మృతికి గల కారణాలపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నట్లు అరవింద్ బంధువులు తెలిపారు.
ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శుక్రవారం విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం, ఇటీవలి ఘోరమైన కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచ జీవన కాలపు అంచనాలో గత 10 సంవత్సరాల పురోగతిని తిప్పికొట్టింది వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2019-2021 మధ్య, ప్రపంచ ఆయుర్దాయం 1.8 సంవత్సరాలు క్షీణించింది. అదేవిధంగా, కేవలం రెండు సంవత్సరాలలో ప్రపంచ ఆరోగ్యకరమైన ఆయుర్దాయం 2021లో 1.5 సంవత్సరాలు తగ్గి 61.9 సంవత్సరాలకు పడిపోయింది.
టీడీపీ క్యాడర్ కోసం రూ.10 కోట్లతో నిధి.. నారాయణకు హ్యాట్సాఫ్
సాధారణంగా చాలా మంది నాయకులు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విదేశాలకు వెళ్లి కౌంటింగ్కు మాత్రమే తిరిగి వస్తారు. అయితే టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాత్రం ఇందుకు మినహాయింపు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇతర నేతల మాదిరిగా సెలవులకు వెళ్లకుండా నారాయణ తన నియోజకవర్గంలోనే మకాం వేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం 300 కంటే ఎక్కువ విభిన్న విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది. ఆకుపచ్చ కూరగాయల్లో కాలేయాన్ని నిర్విషీకరణ చేసే ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోసినోలేట్లు ఉంటాయి.
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం
కండరాలు, కణజాలాలు, హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్థిరంగా శక్తిని అందిస్తుంది కాబట్టి మొత్తం ఆరోగ్యం కోసం ప్రోటీన్ అవసరం. చాలామంది ఇటీవలి కాలంలో సౌలభ్యం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లపై ఆధారపడుతున్నారు, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కొత్తగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి వాటిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాయి. సహజ ప్రోటీన్ మూలాలను అర్థం చేసుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?
షుగర్ వ్యాధి. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము. నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు. వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..
లెమన్ టీ, గ్రీన్ టీల వలె బెల్లం టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బెల్లంలో పోషకాలు మెండు. మెగ్నీషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ బి2 లాంటివి ఉంటాయి. బెల్లం టీ తీసుకోవడంవల్ల ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఇలా అవడం వల్ల పొట్టలో కొవ్వు పేరుకుపోదు. పొట్టచుట్టూ కొవ్వు చేరకుండా ఇది సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే రక్తహీనత తలెత్తుంది. దీంతో బరువు పెరిగే ప్రమాదం వుంది.
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..
కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకోవాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ బీ6, బీ9, సీ, విటమిన్ కె ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.