శనివారం, 18 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
సోమవారం, 30 జూన్ 2014 (12:11 IST)
గతమంతా తవ్వుతోంది!
"ఇంట్లో ఒక్క క్షణం ఉండలేక పోతున్నాను" బాధగా చెప్పాడు రమేష్
"ఏం..రా ఏమయింది..?" అడిగాడు సుందర్
"నా భార్యకు కోపం వస్తే హిస్టారికల్గా అరుస్తోంది"
"హిస్టారికల్ కాదు... హిస్టీరికల్" సవరించాడు సుందర్
"అది కాదురా...! నా గతాన్నంతా తవ్విపోస్తోంది" నీరసంగా చెప్పాడు రమేష్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఓంనగర్ కాలనీలోని సంతోషిమాత ఆలయంలో నిత్య పూజల్లో భాగంగా శుక్రవారం సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రాన్ని భక్తులు సమర్పించారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బచ్చు బుచ్చయ్య, పుష్పమ్మ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు భాగ్యమ్మ, రాజేశ్వరి, శివకుమార్లకు ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాష్శర్మ అలంకరణ కోసం అందజేశారు.
అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు
అతడిని మృత్యువు వెంటాడింది. కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ క్షణాల్లో మృత్యువు తిరిగి మరో కారు రూపంలో అతడి ప్రాణాన్ని కబళించింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏళ్లు పృధ్వీరాజ్ గత ఏడాది శ్రీప్రియ అనే యువతిని పెళ్లాడి అమెరికాలో వుంటున్నాడు. నార్త్ కోలినాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. బుధవారం నాడు తన భార్యతో కలిసి కారులో వెళ్తుండగా వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో అతడి కారు ముందు వెళ్తున్న మరో కారుకి ఢీకొట్టి పల్టీ కొట్టింది.
Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వాహన రిజిస్ట్రేషన్లకి TS వుండేట్లు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇపుడు తాజాగా TS కాకుండా TGపైనే వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనితో అధికారిక సమాచారాల్లో అన్నిచోట్లా TSకి బదులుగా TG అని ప్రస్తావించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.
ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు
చీటింగ్ కేసులో తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్పై కేరళ హైకోర్టు స్టే విధించడంతో మలయాళంలో హిట్ అయిన "మంజుమ్మెల్ బాయ్స్" నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. చిదంబరం ఎస్. పొదువల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ. పలు నేరాలకు సంబంధించి మారాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్నారు.
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, అదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?
ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. పాలతో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఖర్జూరాలను రాత్రిపూట పాలలో వేసి తెల్లారక తాగితే మంచి శక్తి వస్తుంది. ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేసుకోవచ్చు. ఖర్జూరం పాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడటమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కీరదోసలో వుండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి.
కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకు. ఈ ఆకులో చేసిన టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు. మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు.
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.