ఆదివారం, 19 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:33 IST)
పిల్లిని నేను పెంచుతుంటే...
"అందరి ఇళ్ళల్లోనూ పిల్లి ఎలుకని తరిమితే.. మీ ఇంట్లో పిల్లిని, ఎలుక తరుముతుందేంట్రా...?" అడిగాడు రాము.
"అదేం లేదురా... పిల్లిని నేను పెంచుతుంటే... మా ఆవిడ ఎలుకను పెంచుతోందిరా...!!" సమాధానమిచ్చాడు సోము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సింగపూర్లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...
గత 2019 డిసెంబరులో వెలుగు చూసిన కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతుంది. ముఖ్యంగా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా 26 వేల కోవిడ్ కేసులు నమోదు కావడం సింగపూర్ పాలకులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ మధ్య 25,900 కొత్త కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యమంత్రి కుంగ్ తెలిపారు. ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాలని, కేపీ.2 వేరియంట్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని మళ్లీ పెంచుకోవాలని సూచించారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయిలో పెరుగుతాయని, జూన్ మధ్య వరకు కేసులు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని సింగపూర్ వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 151కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించారు. పొత్తుల విషయానికి వస్తే, టీడీపీ+ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై కాస్త క్లారిటీ వుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ+ ఎలా ఉన్నా 100-120 సీట్లు సునాయాసంగా దక్కించుకోవడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు.
వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని అసెంబ్లీ విజయాన్ని అందుకుంది. రైజ్ సర్వే ఏజెన్సీ సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఎన్నికల్లో వైసీపీ కేవలం 5 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటోందని తేలింది. ఐదు స్థానాలు ఏలూరు, కర్నూలు, రాజంపేట, అరకు, తిరుపతి. వైసీపీకి అతిపెద్ద కంచుకోట అయిన కడప పార్లమెంట్ సెగ్మెంట్లో షర్మిల, అవినాష్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అంచనా.
తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్
ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు తూర్పు రైల్వే (ఈఆర్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభిస్తుందని ఈఆర్ అధికారి తెలిపారు. తూర్పు రైల్వే సీపీఆర్వో కౌశిక్ మిత్రా మాట్లాడుతూ, తాజా పురోగతిలో లోకోమోటివ్ల కోసం AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్ ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, మే 24 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఇది కేంద్రీకృతమైంది. ఈ వాతావరణ నమూనా ఫలితంగా, మే 23 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
ఈరోజుల్లో చాలామందికి స్పూనులతో భోజనం చేయడం అలవాటుగా మారింది. కానీ స్పూన్లతో కాకుండా చేతులతో ఆహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్పూన్లకు బదులుగా చేతితో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే చేతిలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది. చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. వేళ్ల కొనలతో పదార్థాలను కలిపినప్పుడు ఆహారం యొక్క ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. ఇది మీరు తినబోయే ఆహారం కోసం మెదడును సిద్ధం చేస్తుంది. ఆహారాన్ని చేతులతో తినడం వల్ల మంచి రుచి వస్తుంది.
పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?
తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందనే సామెత మనకి తెలిసిందే. ఎందుకుంటే ఉల్లిపాయలో ఆవిధమైన పోషకాలు వున్నాయి. ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము. జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తే ఫలితం వుంటుంది. ఉల్లిపాయలను మగవారు తింటుంటే అది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. ఉల్లిపాయలు కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ను నివారించడంలోనూ, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!
ఆదివారం అంటేనే బిర్యానీ.. అప్పుడప్పుడు బిర్యానీ లాగించే వారు మీరైతే ఈ కథనం మీ కోసమే. అప్పుడప్పుడు అంటే వారానికి రెండు లేదా నాలుగైదు సార్లు బిర్యానీ తినే ప్రియులకు ఈ స్టోరీ చాలా అవసరం. బిర్యానీలను ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు.
పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?
విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా వున్న పనసపండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ధాతువులు పనసపండ్లలో పుష్కలంగా వున్నాయి. పీచు పదార్థాలు సైతం పుష్కలంగా వుండే పనసను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇంకా పనసలోని పోషకాలేంటంటే.. పొటాషియం, పీచు ఇందులో అధికం. తద్వారా రక్తపోటు నియంత్రణలో వుంటుంది. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం ఇందులో వుండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?
ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. పాలతో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఖర్జూరాలను రాత్రిపూట పాలలో వేసి తెల్లారక తాగితే మంచి శక్తి వస్తుంది. ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేసుకోవచ్చు. ఖర్జూరం పాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.