గురువారం, 16 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
బుధవారం, 7 అక్టోబరు 2015 (16:35 IST)
సినిమాకెళ్లి సినిమా చూడలేదా?
''సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?" కోపంగా అడిగింది సువర్ణ
"ఔను నా పక్కన కూర్చున్నావిడ పెట్టుకొచ్చిన రవ్వల దుద్దులు అంత చీకట్లోనూ ధగధఘ మెరుస్తుంటే సినిమా ఎలా చూడగలను చెప్పు..?" అంది అపర్ణ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్
ప్రముఖ తెలుగు నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన రాష్ట్ర, పార్లమెంటు ఎన్నికలలో నటుడిగా మారిన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ను మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ అని కొనియాడారు. నిస్సందేహంగా, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొత్త శక్తిని అందించారని చెప్పారు. అలాగే టిడిపి-జనసేన-బిజెపి కూటమికి అవకాశాలున్నాయని చెప్పారు.
జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఆయన వెనుకే జనం వున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. రెండవసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక యువత సాధికారత, ఉపాధిపై దృష్టి సారిస్తుంది. కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని చెప్పారు.
శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?
శ్రీశైలం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. శివశంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ తుపాకీతో తలపై కాల్చుకుని స్టేషన్లోనే శవమై కనిపించాడు. ఈ సంఘటన తెల్లవారుజామున స్టేషన్లోని బాత్రూమ్లో జరిగింది. అతడు రక్తపు మడుగులో పడి వున్నాడు. కానిస్టేబుల్ మరణవార్త తెలిసిన వెంటనే ఆత్మకూరు డీఎస్పీ విచారణకు ఆదేశించారు. పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలను వెలికితీసేందుకు కేసు దర్యాప్తును సీఐ ప్రసాదరావుకు అప్పగించారు.
గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం
ఎన్నికల అనంతర ఘర్షణలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, బుధవారం పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులను గృహనిర్భంధంలో ఉంచారు.
భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్
ఓటమి గురించి పాఠాలు నేర్చుకుని నేను ఎల్లప్పుడూ ముందుకు నడుస్తూ వుంటానని చెబుతుంటారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నేను రెండుసార్లు భగంవతుడిని కోర్కెలు కోరాను. మొదటిసారి మా అభిమానుల్లో ఒకరు మహబూబ్ నగర్ నుంచి ఓ అభిమాని... అన్నా ఒక్క సినిమా హిట్ ఇవ్వని అడిగాడు. అప్పుడు మొదటిసారిగా భగవంతుడిని కోరుకున్నా. నాకోసం కాదు కానీ నా అభిమానుల కోసం ఒక్క హిట్ ఇవ్వమని, నా అభిమానుల ప్రేమతో చచ్చిపోతున్నాను అని అడిగాను. ఆ తర్వాత హిట్ కొట్టాము.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుశెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. వేరుశనగపప్పులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. వేరుశనగ పప్పుల్లో గుండెకు మేలు చేసే కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా వుండాలంటే వేరుశనగ పప్పులు తింటుండాలి.
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది. టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
శారీరక శ్రమ మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీ మెదడును పునరుజ్జీవింపజేయడమే కాకుండా వృద్ధాప్యంతో వచ్చే అల్జీమర్స్ను నిరోధించవచ్చునని తేలింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం ఎలుకల మెదడులోని వ్యక్తిగత కణాలలో జన్యువుల వ్యక్తీకరణపై దృష్టి సారించింది.
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి
కిడ్నీ సమస్య. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కిడ్నీలలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే పది అలవాట్లు ఇలాంటివారిలో కనబడుతాయి. అవేంటో తెలుసుకుందాము. రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వల్ల సమస్య వస్తుంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది. మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం. మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది.