గురువారం, 23 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శనివారం, 24 అక్టోబరు 2015 (14:55 IST)
భర్తను కాదు.. పెళ్ళికాని కుర్రాడిని..?
''చివరికి ఎలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నావు..?" అడిగింది సుందరి
''భర్తని కాదు. పెళ్ళికాని కుర్రాడిని వివాహం చేసుకుందామనుకుంటున్నాను..!" చెప్పింది సరిత
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!
ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరెస్ట్ జరిగింది. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి గొప్పగా మాట్లాడిన వీడియో సోషల్ ప్లాట్ఫామ్లలో ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో జగన్ పిన్నెల్లి గురించి గొప్పగా మాట్లాడిన క్లిప్పింగ్ ఇది. "పిన్నెల్లి మంచి మనిషి మీరు అతన్ని మంచి మెజారిటీతో ఎన్నుకోవాలి" అని జగన్ గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు.
అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండుచోట్ల ఓడిపోయారు. ఐనా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా ప్రజా సమస్యలపై పోరాటం చేసారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోక ముందే ముద్రగడ పద్మనాభం ఓ సవాల్ విసిరారు. ధైర్యం వుంటే.... పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించాలనీ, అలా విజయం సాధిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానండి అంటూ ఛాలెంజ్ చేసారు. ఇప్పుడిదే ఆయన పరువు తీసేలా వున్నదని అంటున్నారు.
పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఈవీఎం యంత్రాలను విరగ్గొట్టిన వీడియో నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీదారులెవరూ ఎన్నికల యంత్రాలను తారుమారు చేయడానికి లేదా పాడు చేయడానికి అనుమతి లేదు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని గెస్ట్ హౌజ్లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద సీఎంనని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను సీఎంగా జీతం తీసుకోవడం లేదని ప్రచారం చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్పై రఘు రామకృష్ణంరాజు మాత్రం జగన్ను హేళన చేశారు. "మా పేద ముఖ్యమంత్రి తాను పేదవాడినని చెప్పుకుంటూ చార్టర్ ఫ్లైట్కి గంటకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఇందులో ఏ భాగం పేలవంగా ఉందో నాకు తెలియదు. దీనికి జగన్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నాడో లేక వ్యక్తిగతంగా ఖర్చు చేస్తున్నాడో నాకు తెలియదు." అని ఆర్ఆర్ఆర్ తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) కుడి ముంజేయి యొక్క పునరావృత సైనోవియల్ సార్కోమా (SS)తో బాధపడుతున్న 42 ఏళ్ల మహిళా రోగికి లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్ రూపం, సైనోవియల్ సార్కోమా. ఇది సాధారణంగా తుంటి, మోకీలు, చీలమండ లేదా భుజంలో కనిపిస్తుంది. రోగి గతంలో వివిధ ఆసుపత్రులలో మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు,
మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది, మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక పురోగతిని సాధించినట్లు వెల్లడించింది. ఆవిష్కరణ, శ్రేష్ఠతతో, ఏఓఐ యొక్క నిపుణుల బృందం, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత రెడ్డి నేతృత్వంలో, కార్సినోమా అనోరెక్టమ్తో బాధపడుతున్న 58 ఏళ్ల మహిళా రోగికి విజయవంతంగా చికిత్స అందించింది. కార్సినోమా అనోరెక్టమ్ అనేది పాయువు, పురీషనాళాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. దీనికి చికిత్స అందించటం ప్రత్యేకమైన సవాలుగా నిలుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆపై ఉదయాన్నే తీసుకోవాలి. నానబెట్టిన బాదం సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది. జీడిపప్పు - జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వు నేరుగా ఆరోగ్యకరమైన గుండెతో ముడిపడి ఉంటుంది. జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 4-5 జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.