గురువారం, 24 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 13 మే 2016 (16:50 IST)
పెళ్ళి చూపులకు మీసానికి సంబంధం ఏమిటి?
''పెళ్ళి చూపుల్లో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?'' అడిగాడు భర్త
''మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీరెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను..!'' చెప్పింది భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు
మధ్యప్రదేశ్ నగరం ఇండోర్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ రెండు తలలు కలిగిన శిశువుకు ఎంటిహెచ్ ఆసుపత్రిలో జన్మనిచ్చింది. ఈ శిశివును సిజేరియన్ ద్వారా తీసారు. గర్భిణీ స్త్రీని గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ ప్రొఫెసర్ నీలేష్ దలాల్ అత్యవసర విభాగంలో చేర్చారు. ఆమెకు చాలా క్లిష్టమైన గర్భం ఉన్నట్లు కనుగొన్నారు. ప్రసవ నొప్పి సమయంలో ఆ మహిళను అత్యవసర చికిత్సా విభాగంలో చేర్చారు. డాక్టర్ నీలేష్ దలాల్ మార్గదర్శకత్వంలో ఎంటిహెచ్ ఆసుపత్రి బృందం మహిళకు ఆపరేషన్ చేసి రెండు తలల బిడ్డను బైటకు తీసారు.
బెట్టింగ్ యాప్లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య
బెట్టింగ్ యాప్ల తర్వాత, యువత బెట్టింగ్కు బానిస కావడానికి ఇది కొత్త కారణంగా కనిపిస్తోంది. చిన్నతనంలో అందరు పిల్లలు ఆడే ఒక సాధారణ గేమ్ హైదరాబాద్లో ఒక యువకుడి మరణానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గడ్డిమీది వెంకటేష్, 23, రోస్ట్ కేఫ్లో గార్డనర్గా పనిచేస్తున్నాడు.
కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ
ఉపరాష్ట్ర పదవికి జగ్దీప్ ధన్కర్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి పదవి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేపట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూ్ల్ను వెల్లడించనుంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేయడంలో, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడంలో ఎన్నికల సంఘం బిజీ అయిపోయింది.
క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...
మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో దారుణం జరిగింది. అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తిని వరుసక్రమం(క్యూ)లో రమ్మని చెప్పినందుకు ఓ మహిళా రిసెప్షనిస్ట్ను కాలితో తన్ని, జుట్టుపట్టిలాగి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్లో అంతా సిద్ధం
వినాయక చతుర్థి ఉత్సవాల్లో భాగంగా, నగరంలో గణేష్ విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుంది.భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్ రావినూతల మాట్లాడుతూ, 10 రోజుల గణేష్ చతుర్థి పండుగ ముగింపును సూచిస్తూ 11వ రోజు నిమజ్జనం జరుగుతుందని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.
ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాలకులు దోహదపడతాయి.
అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?
వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు. మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. సన్నగా చినుకులు పడుతూ ఉంటే మొక్కజొన్న కండెను నిప్పుల మీద వేడి వేడిగా కాల్చుకుని తింటే ఆ మజా మాటల్లో చెప్పలేనిది. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. అవి ఏమిటో తెలుసుకుందాం. మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ మరియు రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.