ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
గురువారం, 5 మే 2016 (17:21 IST)
భార్యాభర్తలు కష్టసుఖాలను ఎలా పంచుకుంటారు?!
''కష్టసుఖాలను ఇద్దం సరిసమానంగా పంచుకుంటూ మన సంసార జీవితాన్ని సుఖంగా సాగించాలి..!'' అన్నాడు భర్త.
''అలాగేనండి.. మీరు కష్టాలు నేను సుఖాలు పంచుకుని హాయిగా జీవిద్దాం.. సరేనా..! అంది భార్య.. షాక్ అయ్యాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఎస్వీ యూనివర్సిటీ మెస్.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మెస్లో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల భోజనంలో జెర్రీ కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీ-బ్లాక్ మెస్లో రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థుల ప్లేట్లో జెర్రీ ప్రత్యక్షమైంది. కొందరు విద్యార్థులు కలిసి భోజనం చేస్తుండగా జెర్రీని గుర్తించారు. అంతే కోపంతో విషయాన్ని హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళారు. ఈ మధ్యనే భోజనంలో బొద్దింకను చూసిన స్టూడెంట్స్ ఇప్పుడు జర్రీని చూసి మెస్ సిబ్బందిని నిలదీశారు.
చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఇద్దరు సస్టైనబిలిటీ ఛాంపియన్లు సమిష్టి వాతావరణ చర్యను ప్రేరేపించడానికి సైన్స్, కళను కలిసే మొట్టమొదటి వేదిక అయిన సస్టైనా ఇండియా 2025లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇండియా ఆర్ట్ ఫెయిర్ సందర్భంగా ఫిబ్రవరి 2-16 వరకు న్యూఢిల్లీలోని STIR ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్న ఈ ప్రదర్శనను ‘విత్ ఈచ్ సీడ్ వి సింగ్’ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. విజయనగరానికి చెందిన చిరు ధాన్యాల రైతు, మహిళా సాధికారత నాయకురాలు సరస్వతి మల్లువలస, హైదరాబాద్ నుండి డిజైనర్- పత్తి సస్టైనబిలిటీ ప్రచారకుడు పోలుదాస్ నాగేంద్ర సతీష్ పాల్గొంటున్నారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను భారత ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. శుక్రవారం, రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే, దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2025లో ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ ఓవైపు ఉచిత హామీలతో పాటు.. గెలిచేందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్లో మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలో చాలామందికి నెలకు రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. దీంతో ఎంత సంపాదించినా మధ్యతరగతి ప్రజలు పన్ను రూపంలో వేలకు వేలు కట్టాల్సి వస్తోంది.
కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసారు. సెల్ఫీ వీడియోలో ఆమె మాట్లాడుతూ... లైఫ్లో ఒకర్ని నమ్మి మోసపోయా. నేను అతనికి కోటి 20 లక్షలిచ్చాను అప్పులు చేసి. నా పిల్లల్ని చంపుతానని బెదిరించి నా దగ్గర బాండ్లు రాయించుకున్నాడు. నన్ను బెదిరించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర వున్నాయి. ఇంక నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకు సమాధానం చెప్పకలేకపోతున్నాను. అతనెవరంటే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. కేవలం కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్లు
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?
గుండె ఆరోగ్యానికి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆక్యుప్రెషర్తో సాధ్యమవుతుంది. అది ఎలాగో తెలుసుకుందాము. ఆక్యుప్రెషర్ అనేది ఒక ప్రత్యామ్నాయ వైద్య పద్ధతి. ఈ పద్ధతిలో శరీరంలోని ప్రత్యేక బిందువులపై ఒత్తిడిని వర్తింపజేయడం ద్వారా చికిత్స జరుగుతుంది. మధ్య వేలుపై తేలికగా నొక్కితే బిపిని నియంత్రించవచ్చని నమ్ముతారు. ఆక్యుప్రెషర్ పాయింట్లు నరాలను ఉత్తేజపరుస్తాయి, ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం ముందుగా హాయిగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత మధ్య వేలు కొనను 2-3 నిమిషాలు తేలికగా నొక్కండి.
బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?
బిల్వ పత్రం. ఇది పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం అని విశ్వాసం. ఈ బిల్వ పత్రంలో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకును మారేడు ఆకు అంటారు. దీనితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
వాలెంటైన్స్ డే: ఈ సీజన్లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి
ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం, మీ పట్ల శ్రద్ధను చూపించడం. వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన బహుమతితో మీ ప్రేమను వ్యక్తపరచడానికి మించిన మంచి మార్గం ఏముంటుంది? ఈ సంవత్సరం, సాంప్రదాయ బహుమతులను దాటి, మంచి ఆరోగ్యం అనే బహుమతిని ఎంచుకోండి-అది కాలిఫోర్నియా బాదంపప్పుల పెట్టె కావొచ్చు. కాలిఫోర్నియా బాదంపప్పులు రుచికరమైనవి మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యంకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి, అవి మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధను కూడా ప్రదర్శిస్తాయి.
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.