శుక్రవారం, 27 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:50 IST)
సంబంధిత వార్తలు
హిల్టన్ హోటల్లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?
వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)
ప్రభాస్ ఫేస్బుక్ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా?
అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
PUBG : పబ్జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతున్నప్పుడు పరిచయమైన వ్యక్తితో ఒక వివాహిత ప్రేమలో పడింది. వారి ప్రేమకథ సీమా హైదర్, సచిన్ మీనా ప్రేమకథను పోలి ఉంటుంది. అయితే, ఈసారి ఎటువంటి సరిహద్దులు దాటలేదు. ఇద్దరు ప్రేమికులు భారతదేశానికి చెందినవారు. అయితే, ఆ వ్యక్తి ఆమెతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు ప్రేమలో పడిన మహిళను కలవడానికి దాదాపు 1,000 కిలోమీటర్లు ప్రయాణించాడు.
West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. జూన్ 25న సాయంత్రం కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ముగ్గురు నిందితులలో ఇద్దరు కళాశాల విద్యార్థులు కాగా, మూడవ వ్యక్తి పూర్వ విద్యార్థి. ఈ విషయంలో ఫిర్యాదు దాఖలు చేసిన గంట తర్వాత, గురువారం తల్బాగన్ ప్రాంతం నుండి ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం.
Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?
హీరో రాజ్ తరుణ్ - లావణ్యల ఎపిసోడ్ గత ఏడాది నుంచి ఎంతటి హాట్ టాపిక్గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. అన్ని విధాలుగా వాడుకుని వదిలేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ లావణ్య మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు లావణ్యకు బిగ్ షాకిచ్చింది. రాజ్ ఇంట్లో ఉండేందుకు లావణ్యకు అర్హత లేదని తెలిపింది. అంతేకాకుండా లావణ్య, రాజ్ తరుణ్ భార్య అనడానికి ఎలాంటి ఆధారం లేదని పేర్కొంది. వీటితో పాటు ఆ ఇల్లు లావణ్యదని ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
Bengaluru : ఫ్రెండ్స్తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి
బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్థు నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతి చెందింది. రీల్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతురాలు బీహార్కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఆమెకు రీల్స్ పిచ్చి ఎక్కువ. బుధవారం రాత్రి కొందరు స్నేహితులతో కలిసి ఆమె ఆ నిర్మాణంలో ఉన్న భవనానికి లేట్ నైట్ పార్టీ కోసం వెళ్లింది.
గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా తల్లి హర్జిత్ కౌర్ హత్య.. కాల్చి చంపేశారు
జైలులో ఉన్న ప్రముఖ గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్పురియా తల్లి హర్జిత్ కౌర్ను పంజాబ్లోని బటాలా పట్టణంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారని పోలీసులు శుక్రవారం తెలిపారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో భగవాన్పురియా కూడా నిందితురాలు. గురువారం రాత్రి అర్బన్ ఎస్టేట్ ప్రాంతంలోని ఆమె ఇంటి సమీపంలో బైక్పై వచ్చి కౌర్ కాల్పులు జరిపిన దుండగులు ఆమెతో పాటు ఆమె డ్రైవర్ కరణ్వీర్ సింగ్ను కూడా చంపేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?
మధుమేహం. ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
ఆల్బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్ ఎ, బీటా కెరోటిన్లూ ఇందులో ఉన్నాయి.
తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్
హైదరాబాద్: సాధారణంగా కంకషన్ అని పిలువబడే తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం(mTBI)ను అంచనా వేయడానికి తన ప్రయోగశాల ఆధారిత రక్త పరీక్షను ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన అబాట్ ప్రకటించింది. ట్రూమాటిక్ బ్రెయిన్ గాయం(TBI) పరీక్ష అబాట్ యొక్క అలినిటీ ఐ, ఆర్కిటెక్ట్ i1000SR ప్రయోగశాల పరికరాలపై పని చేస్తుంది. ఇవి అపోలో(హైదరాబాద్), న్యూబెర్గ్ సుప్రాటెక్ లాబొరేటరీ వంటి ప్రధాన ఆసుపత్రులు, ల్యాబ్లలో అందుబాటులో ఉన్నాయి.
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.