శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కానున్న మొదటి విమానం
విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా జనవరి 4, 2026న మొదటి విమానం ల్యాండ్ కానుంది. అధికారులు ఈ కార్యక్రమాన్ని విమానాశ్రయ భవిష్యత్తుకు ఒక మైలురాయిగా పరిగణిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఈ విమానం ఢిల్లీ నుండి రానుంది.
ఈ భూ బ్రహ్మదేవుడు అన్వేష్ పంచే జ్ఞానాన్ని తట్టుకోలేక 2.6 లక్షల సబ్స్క్రైబర్లు పరార్, ఇంకా...
ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ పేర్లతో యూ ట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న అన్వేష్ అనే వ్యక్తి భారతదేశాన్ని, హిందూ దేవుళ్లను కించపరచడమే కాకుండా ఏకంగా తన సబ్ స్క్రైబర్లను సైతం దూషించాడు. దీనితో ఇప్పుడు కేవలం వారం వ్యవధిలోనే సుమారు 2.6 లక్షల మంది సబ్ స్క్రైబర్లు అన్ సబ్ స్క్రైబ్ చేసారు. అతడు మాట్లాడింది అందరికీ చేరితే కనుక ఇంకా ఆ ఛానళ్ల నుంచి వెళ్లిపోయేవారి సంఖ్య బాగా పెరగవచ్చు. ఇదివరకు మీరు చెప్పింది బాగా అనిపించేది ఇప్పుడెందుకో నెగటివ్ అనిపిస్తుంది,
Duvvada Madhuri: దివ్వెల మాధురి, అప్పన్న ఆడియో కేసు.. భర్త కనిపించట్లేదు..
దివ్వెల మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అప్పన్న కనిపించడం లేదంటూ అతడి భార్య శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి తన భర్త కనిపించడం లేదని, ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ కోసం తీసుకెళ్లారా లేక కిడ్నాప్ చేశారా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇటీవల మాధురి రిలీజ్ చేసిన ఓ ఆడియో రికార్డింగ్ లో అప్పన్నకు, మాధురికి మధ్య సంభాషణ జరిగినట్లు ఉంది. దువ్వాడ శ్రీనివాస్కు సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న మాధురి విడుదల చేసిన ఆ ఆడియోలో... దువ్వాడ శ్రీనివాస్పై దాడి చేసే ప్లాన్ ఉందని అప్పన్న మాట్లాడినట్లు వినిపించింది.
ఒళ్లు పైన తెలియకుండా తప్పతాగి రోడ్డుపై పడిపోయిన మహిళ, బిడ్డ ఏడుస్తున్నా చలనం లేదు (video)
పాశ్చాత్య సంస్కృతి తెచ్చిన వికృత పోకడల ఫలితంగా నూతన ఆంగ్ల సంవత్సరం నాడు పెద్దఎత్తున పురుషులు, మహిళలు మద్యం సేవించి నడిరోడ్డుపై పడిపోయారు. బెంగళూరు నగరంలో అయితే అలా రోడ్లపై పడిపోయిన వారిని వారివారి ఇండ్లకు సురక్షితంగా చేర్చేందుకు ప్రభుత్వం వాహనాలను కూడా అమర్చాల్సి వచ్చిందంటే మద్యం ప్రియులు ఏ స్థాయిలో వున్నారో అర్థమవుతోంది. తాజాగా ఓ బిడ్డతల్లి తప్పతాగి నడిరోడ్డుపై పడిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ఆటోను బుక్ చేసింది. ఆటో డ్రైవర్ ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చేసరికి మద్యం మత్తులో జోగుతూ రోడ్డుపై పడిపోయింది. దాంతో ఆమె బిడ్డ ఏడుస్తూ వున్నాడు.
KCR: కుటుంబంలో పంచాయతీని కేసీఆర్ పరిష్కరించుకోవాలి.. రఘునందన్ రావు
2026 సంవత్సరం మొదటి రోజే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇతరుల పంచాయితీలను పరిష్కరించడంలో పేరుగాంచిన కేసీఆర్, తన సొంత కుటుంబంలో కొడుకు, కూతురికి సంబంధించిన సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. కవిత సొంత పార్టీ పెట్టడం అనివార్యమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చినప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి లేచి నిలబడకపోవడంపై ప్రస్తావిస్తూ, ఆ విషయం వారి ఇష్టానికే వదిలేయాలని రావు అన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.