బుధవారం, 15 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శుక్రవారం, 29 మే 2015 (14:48 IST)
అద్దం.. అబద్ధానికి ఉన్న తేడా?
''ఓరేయ్ గిరి.. అద్దానికి అబద్ధానికి ఉన్న తేడా ఏంట్రా?'' అడిగాడు రవి
"చెప్తాను విను. అద్దం ఉన్నది ఉన్నట్లు చెప్తుంది.. అబద్ధం లేనిది ఉన్నట్లు చెప్తుంది..!'' అన్నాడు గిరి
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెంలో ఘోరం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నీలాయగూడెంలోని గ్రామ శివారులో చిట్టీమల్లమ్మ పొలంలో 15 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పెద్దగాలితో మేఘాలు పట్టుకొచ్చాయి. వర్షం తుంపర్లు పడుతుండటంతో పిల్లలు కేరింతలు కొడుతూ హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో పెద్దశబ్దంతో వారు ఆడుతున్న మైదానంలో పిడుగుపడింది. ఆ పిడుగు మర్రి రుషి అనే యువకుడి తలను తాకడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇదే విషయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్లలో 1.2 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్ పెరిగిందని మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖులు పోటీ చేసిన వారి వారి నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైందనే వివరాలను కూడా ఆయన వివరించారు.
బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు
బోరబండ వద్ద మంగళవారం రాత్రి మేకప్ ఆర్టిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సినీ ఇండస్ట్రీలో పనిచేసే బోరబండ వెంకటగిరి ప్రాంతానికి చెందిన చుక్క చెన్నయ్య (30) ఏదో పని మీద బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం బోరబండ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో చెన్నయ్య మృతదేహం లభ్యమైంది.
భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్
కేరళలో భర్తను వదిలి ప్రియుడితో భార్య పరార్ అయ్యింది. ఇన్ స్టా పరిచయం కుటుంబంలో చిచ్చు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళ, కోహికోడ్, తామరచ్చేరి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళకు గత ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్లలో ఓ చిన్నారి వుంది. అంతేగాకుండా ఆ మహిళ రెండు నెలల రెండు నెలల గర్భంతో వుంది. ఈ నేపథ్యంలో ఆమెకు వడకరైకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత
తిరుమల శ్రీవారి ఆలయానికి నడకదారిన వెళ్లే భక్తులు కాస్త అప్రమత్తంగా వుండాలి. తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై భక్తుల డిమాండ్ మేరకు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి
కిడ్నీ సమస్య. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కిడ్నీలలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే పది అలవాట్లు ఇలాంటివారిలో కనబడుతాయి. అవేంటో తెలుసుకుందాము. రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వల్ల సమస్య వస్తుంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది. మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం. మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది.
పైల్స్ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్
పైల్స్. తెలుగులో మొలలు వ్యాధి అంటారు. ఈ సమస్య వచ్చినవారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పైల్స్ సమస్యను నివారించేందుకు ఫైబర్ తక్కువగా ఉన్న అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఫైబర్ చాలా తక్కువగానూ, అధిక సోడియం కంటెంట్ ఉంటుంది కనుక దీనిని తినరాదు. తెల్ల రొట్టె, పాస్తా వంటి వాటిని తెల్లటి పిండితో తయారు చేస్తారు కనుక వాటికి దూరంగా ఉండాలి. పాలు, వెన్న, ఇతర హెవీ క్రీమ్ ఉత్పత్తులకు పైల్స్ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం, మల విసర్జన సమయంలో ఇబ్బంది కలిగించవచ్చు. స్నాక్స్ ఉప్పగా ఉండే ఆహారాలకు పైల్స్ ఉన్నవారు దూరంగా వుండాలి
మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?
ఈకాలంలో చాలామంది అపార్టుమెంట్లలో వుంటున్నారు. కొన్నిసార్లు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. మరికొందరు ఇదో వ్యాయామంలా మెట్లు ఎక్కుతుంటారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మెట్లు ఎక్కరాదు అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. దీర్ఘకాలిక మోకాలు లేదా తుంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కరాదు. తీవ్రమైన గుండె సమస్యలున్నవారు మెట్లు ఎక్కి వెళ్లకూడదు. వెర్టిగో వల్ల నడక, బ్యాలెన్స్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులు మెట్లు ఎక్కితే పడిపోవడం లేదా గాయపడడం జరగవచ్చు. అవయవాలు అస్థిరంగా వున్నవారు మెట్లు ఎక్కకుండా ఉండాలి.
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.