బుధవారం, 18 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Modified:
శుక్రవారం, 5 జనవరి 2018 (18:10 IST)
సంబంధిత వార్తలు
గ్యాస్ పైన GST వేస్తారా? ఐతే నాకు పప్పు పెట్టొద్దు...
నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?
సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..
8102 చేద్దామనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్? జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్?
జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మదనపల్లె ఆస్పత్రిలో అనాథ శవంగా కులవర్థన్ మృతదేహం... చూసేందుకు రాని కన్నతల్లి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల మైనర్ బాలిక హత్యాచారం కేసులోని నిందితుడు కులవర్థన్ (30) బుధవారం ఉదయం ఓ చెరువులో మృతదేహమై కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కులవర్థన్ మృతదేహం అనాథ శవంలావుంది. తన కుమారుడు మృతదేహాన్ని చూసేందుకు కన్నతల్లితో పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా, అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని మృతుడి సోదరి స్పష్టం చేసింది. దీంతో కులవర్థన్ అంత్యక్రియలను మున్సిపల్ సిబ్బందే నిర్వహించనున్నారు.
Nara Lokesh: నారా లోకేష్ కొలంబో పర్యటనపై ఫ్యాక్ట్ చెక్.. ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేదు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇటీవల కొలంబో పర్యటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన మీడియా తాజా ఆరోపణలు ప్రసారం చేసిన తర్వాత రాజకీయ పోరాటం తీవ్రమైంది. ఇండియా పాకిస్తాన్ టీ20 మ్యాచ్ చూడటానికి లోకేష్ శ్రీలంకకు వెళ్లారు. ఆ తర్వాత, వైకాపా నేతలు ఈ పర్యటన కోసం కోట్లాది ప్రజాధనం ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పులు, ఆర్థిక ఒత్తిడితో సతమతమవుతుండగా, లోకేష్ ప్రభుత్వ నిధులను ఉపయోగించి విలాసవంతమైన యాత్ర చేశారని వైకాపా నేతలు ఫైర్ అయ్యారు.
ఏమబ్బీ.. ఫ్లైట్ టిక్కెట్టూ... మ్యాచ్ టిక్కెట్టూ నాదే... నీ దుడ్లు ఏమైనా ఖర్చు సేత్తినా...
ప్రస్తుతం భారత్ శ్రీలంక దేశాలు ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ను వీక్షించడానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ కొలంబోకు వెళ్ళారు. దీంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్లో ప్రభుత్వం ఖర్చుతో జల్సాలు అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రభుత్వ ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు వెళ్లారంటూ పేర్కొంది. ఈ కథనంపై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. పుష్ప సినిమా స్టైల్లో జవాబిచ్చారు.
కంపెనీని నమ్ముకునివున్న ఉద్యోగులకు కాస్ట్లీ లగ్గజరీ కార్లు గిఫ్ట్
తమ సంస్థ అభివృద్ధి కీలకంగా వ్యవహరించడంతో పాటు కంపెనీ ప్రారంభం నుంచి నమ్ముకునివున్న ఉద్యోగులకు అరుదైన గౌరవంతో పాటు ఖరీదైన బహుమతి కూడా లభించింది. మొత్తం 47 మంది ఉద్యోగులకు ఖరీదైన లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చి కంపెనీ యాజమాన్యం సన్మానించింది. ఇందుకోసం కంపెనీ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. కంపెనీ పేరు హైలైట్ గ్రూప్. కేరళ రాష్ట్రంలో రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది.
మదనపల్లి మైనర్ బాలిక హత్యాచార కేసు నిందితుడి కథ అలా ముగిసింది....
శ్రీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు బుధవారం స్థానికంగా ఉండే ఓ చెరువులో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?
పనిభారం, ఒత్తిడి, ఇతర ఆందోళనలు వల్ల చాలామంది హైబిపితో బాధపడుతున్నారు. దీనితో తీవ్రమైన గుండెజబ్బులతో పాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో పెట్టకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తుంది. అందువల్ల ఈ క్రింది పదార్థాలను తింటుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. పొటాషియం పుష్కలంగా వున్న కొబ్బరి నీరు తాగినా బీపీ నియంత్రణలోకి వస్తుంది. పుచ్చకాయలో రక్తం గడ్డకట్టకుండా చూసే గుణం వుంది, వీటిని తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. కొత్తిమీరలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీ డిప్రెసెంట్ గుణాలు బీపీని కంట్రోల్ చేయగలవు. ద్రాక్ష పండ్లలోని ఫాస్పరస్, పొటాషియం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా వుండటమే కాకుండా బీపీ అదుపులో వుంటుంది.
అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్లో ఉంది.
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు, సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.
ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు
వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము. గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి. గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.