మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Modified:
శుక్రవారం, 5 జనవరి 2018 (18:10 IST)
సంబంధిత వార్తలు
గ్యాస్ పైన GST వేస్తారా? ఐతే నాకు పప్పు పెట్టొద్దు...
నువ్వు ఇంటి పనుల్లో కష్టపడుతుంటే?
సీతారాములు లాగా ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుంటే?
షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఊగకండి.. తాగకండి.. తాగి వాగకండి..
8102 చేద్దామనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్? జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
లంబు: రేయ్ జంబూ, 2018లో ఏం చేద్దామనుకుంటున్నావ్?
జంబు: 8102 చేద్దామని అనుకుంటున్నానురా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలి వ్యాఖ్యల గురించి జాతీయ మీడియాతో మాట్లాడారు. మహా కుంభ్ను "మరణ మహా కుంభ్"గా బెనర్జీ అభివర్ణించారు. ఈ ప్రకటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు, దీనిని చాలా అనుచితంగా అభివర్ణించారు.
హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా
రణగొణుధ్వనుల మధ్య నగర జీవితం చికాకు తెప్పిస్తోంది. కాస్త హైదరాబాద్ నగరానికి ఆవల శివారు ప్రాంతాల లోని పొలాల మధ్య ఫార్మ్ ల్యాండ్స్ ఫ్లాట్స్ వేస్తున్నారట... కొనేద్దామా అని ఆలోచించేవారికి హైడ్రా హెచ్చరికలు చేస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని సూచిస్తోంది. ఇలాంటి ఫ్లాట్స్ కి అనుమతులు వుండవనీ, అలా అనుమతులు లేకుండా ఫ్లాట్స్ వేసిన వారి దగ్గర్నుంచి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేయడం జరుగుతుందంటూ హైడ్రా పేర్కొంది. వీకెండ్స్ లో వ్యవసాయం చేసుకోవచ్చంటూ పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజల్ని ఆకర్షించడం తమ దృష్టికి వచ్చిందనీ, ఆ ప్రకటనలతో బోల్తా కొట్టవద్దంటూ హైడ్రా హెచ్చరిస్తోంది.
మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్
మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్ను ఎదుర్కోవడానికి వచ్చే ఐదు నుండి ఆరు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ ప్రకటించారు. 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దీనిపై మీడియాతో మాట్లాడిన ప్రతాప్రరావు జాదవ్, టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని అన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్యను ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
YS Jagan : జగన్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గాంధీ నగర్ జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసిన తర్వాత తాడేపల్లికి తిరిగి వస్తుండగా, జగన్ మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కోసం ఆశతో వైకాపా అభిమాని తన చిన్న కుమార్తెతో వచ్చాడు.
ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య
మొబైల్ ఫోన్లు వచ్చాక ఇప్పుడు వాట్సప్ చాటింగులు, వీడియో కాలింగులు మామూలైపోయాయి. తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఆ ఫోన్లలో చేసుకునే చాటింగులు, వీడియో కాల్స్ ఆ తర్వాత కాలంలో ప్రాణాల మీదికి వస్తున్నాయి. ఇటువంటి విషాదకర ఘటన తెలంగాణ లోని భద్రాద్రి కొత్తకూడెం జిల్లా చుంచుపల్లిలో జరిగింది. 9వ తరగతి చదువుతున్న బాలుడు మనోజ్ తను చదువుతున్న పాఠశాల లోని 7వ తరగతి విద్యార్థినితో వాట్సప్ చాటింగ్ చేస్తున్నాడు. ఈ ఛాటింగ్ చూసిన తల్లిదండ్రులు... అమ్మాయితో ఏంట్రా వాట్సప్ చాటింగ్ అంటూ మందలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సందీప్ మక్తాలా, బాబా రామ్దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం
హరిద్వార్: సమగ్ర ఆరోగ్య సంస్కృతికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న టీకన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్ వర్క్ (టిఐఎచ్ఎన్) ప్రస్థానానికి మరో గౌరవం దక్కంది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. నేచురోపతి నిపుణుడు డా. మంతెన సత్యనారాయణ రాజు, ఫార్మా దిగ్గజం డివిస్ ల్యాబొరేటరీస్ సహవ్యవస్థాపకుడు డివి మాధుసూదన్ రావు తదితర ప్రముఖులు ప్రశంసించిన అనంతరం, బాబా రామ్దేవ్ టీకన్సల్ట్ విజన్ను అభినందిస్తూ, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి, అల్లొపతి మరియు హోలిస్టిక్ వెల్నెస్ను ప్రపంచవ్యాప్తంగా సమగ్రంగా అనుసంధానించడం భారతదేశాన్ని గ్లోబల్ హెల్త్ లీడర్గా తీర్చిదిద్దే విప్లవాత్మక అడుగు అని ప్రశంసించారు.
GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్
మహారాష్ట్రలో కొత్త వైరస్ విజృంభించింది. గిలియన్-బారే సిండ్రోమ్ అనే వైరస్ పుట్టుకొచ్చింది. ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగింది. గిలియన్ బార్ సిండ్రోమ్ లేదా జీబీఎస్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?
రోజువారీ ఆహారంలో ఈ 10 ఆహారాలను నివారించడం ద్వారా అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పకోడీలు, సమోసాలు, ఇతర వేయించిన ఆహారాలతో పాటు అధిక కారంగా ఉండే ఆహారాలు ఆమ్లతను పెంచుతాయి. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు ఆమ్లాన్ని పెంచడం ద్వారా చికాకు కలిగిస్తాయి. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. టీ, కాఫీ, శీతల పానీయాల వంటి కెఫిన్ కలిగిన పానీయాలు కడుపులోని ఆమ్లతను పెంచుతాయి. వీటికి బదులుగా, హెర్బల్ టీని వాడండి. ఆమ్లత్వం పెరగడానికి ఆల్కహాల్, సిగరెట్లు ప్రధాన కారణాలు కనుక వీటిని పూర్తిగా నివారించాలి.
క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్
తిరుపతి: తిరుపతిలో టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్(SVICCAR), క్యాన్సర్కు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే ప్రపంచవ్యాప్త పిలుపును బలోపేతం చేయడానికి 'క్యాన్సర్ సే జీత్నా సంభవ్ హై' అనే థీమ్తో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశం అంతటా క్యాన్సర్ అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదికలు 2022లో 14.6 లక్షల కేసులను అంచనా వేశాయి. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో 45 లక్షల కేసులకు దగ్గరగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి.