గురువారం, 26 జూన్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆర్కెస్ట్రా డ్యాన్సర్ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో దారుణం జరిగింది. ఆర్కెస్ట్రాలో డ్యాన్సర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు కన్నతల్లి, తోబుట్టువులు, సోదరుడు కలిసి కర్రలతో కొట్టి చంపేశారు. ఈ దాడిలో మృతుడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మియాపూర్లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్రూమ్ కిట్లను పంపిణీ చేసిన క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన క్వాలిజీల్, నేడు హైదరాబాద్లో పేద పిల్లలకు విద్యను మరింతగా చేరువ చేసే క్రమంలో సీఎస్ఆర్ కార్యక్రమంను నిర్వహించింది. నిర్మాన్ ఆర్గనైజేషన్ సహకారంతో, కంపెనీ విద్యార్థులకు బ్యాక్-టు-క్లాస్రూమ్ కిట్లను మియాపూర్ లోని చావడి పేద విద్యార్థుల ఆశ్రమంలో పంపిణీ చేసింది. పిల్లలు పాఠశాలకు ఉత్సాహంగా వెళ్ళటానికి ప్రోత్సహించే రీతిలో నోట్బుక్లు, బ్యాగులు, స్టేషనరీ వంటి అవసరమైన పాఠశాల సామాగ్రిని కిట్లలో అందించింది. ఈ కార్యక్రమం క్వాలిజీల్ యొక్క మునుపటి సీఎస్ఆర్ ప్రయత్నాన్ని అనుసరించింది. గతంలో సంస్థ పేద యువతకు ల్యాప్టాప్లను సంస్థ పంపిణీ చేసింది.
345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం
రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై భారత ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించనుంది. 2019 నుంచి ఇప్పటివరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డిలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో లుకలుకలు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కొందరు మంత్రులు తమ వ్యక్తిగత కార్యదర్శలు, (పీఎస్లు), ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎసీలు)లను అనధికారికంగా కొనసాగించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు సిబ్బంది వాటిని బేఖాతరు చేయడంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు సిబ్బందికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం కూటమిలో అంతర్గత విభేదాలను దారితీసింది. పైగా, విపక్షాలకు విమర్శనాస్త్రంగా లభించింది.
మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..
ఆన్లైన్లో ఓ మహిళ చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి రోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో శుభ్రం చేసుకుంటానని చెబుతూ ఓ వీడియోను పంచుకోవడమే ఇందుకు కారణమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆరోగ్య నిపుణులు, సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు ఆరోగ్యానికి ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్
హైదరాబాద్: సాధారణంగా కంకషన్ అని పిలువబడే తేలికపాటి బాధాకరమైన మెదడు గాయం(mTBI)ను అంచనా వేయడానికి తన ప్రయోగశాల ఆధారిత రక్త పరీక్షను ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థ అయిన అబాట్ ప్రకటించింది. ట్రూమాటిక్ బ్రెయిన్ గాయం(TBI) పరీక్ష అబాట్ యొక్క అలినిటీ ఐ, ఆర్కిటెక్ట్ i1000SR ప్రయోగశాల పరికరాలపై పని చేస్తుంది. ఇవి అపోలో(హైదరాబాద్), న్యూబెర్గ్ సుప్రాటెక్ లాబొరేటరీ వంటి ప్రధాన ఆసుపత్రులు, ల్యాబ్లలో అందుబాటులో ఉన్నాయి.
గోరింటతో ఆరోగ్యం, అందం
గోరింటాకును మహిళలు తమ అరచేతుల్లో పెట్టుకుంటారు. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని చెబుతారు. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. అలాగే సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు రాసుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం తగ్గుతుంది. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు
నేరేడు పండ్లు సీజన్ వచ్చేసింది. ఇప్పుడు మార్కెట్లో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి. ఈ పండ్లను తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలు వున్నాయి. నేరేడు పండ్లు ఆహార ఫైబర్కు మంచి మూలం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి. నేరేడు లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి.
ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్డి వ్యూహాత్మక భాగస్వామ్యం
ఎంఎస్డి యొక్క ఓరల్ యాంటీ-డయాబెటిక్ మెడిసిన్, సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, సిటాగ్లిప్టిన్-మెట్ఫార్మిన్, భారతదేశంలో ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్ కోసం పంపిణీ ఒప్పందం ద్వారా అబాట్, ఎంఎస్డి ఫార్మాస్యూటికల్స్ వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, అబాట్ ఈ పోర్ట్ఫోలియోను పంపిణీ చేస్తుంది. భారతదేశ ప్రజలకు ఈ మందులను అందుబాటులో ఉంచడం కొనసాగించడానికి తన విస్తృత దేశీయ ఉనికిని ఉపయోగించుకుంటుంది. ఎంఎస్డి యొక్క సిటాగ్లిప్టిన్, దాని కాంబినేషన్, ఎక్స్టెండెడ్ రిలీజ్ వెర్షన్లు జానువియా, జానుమెట్, జానుమెట్ XR బ్రాండ్ పేర్లతో మార్కెట్ చేయబడతాయి.