శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
మంగళవారం, 7 జనవరి 2020 (19:12 IST)
సంబంధిత వార్తలు
నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?
ఒకటవ నెంబరు ఫ్లాట్ఫాం పైకి రైలు వస్తోంది
ఇది నో పార్కింగ్ జోన్
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి
తాగినప్పుడు అందంగా వుంటావు డియర్
ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్
"మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి
"ఏవో ఫోర్లు, సిక్స్లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నేను మంత్రిగా చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరా రెడ్డి ప్రశంస (video)
మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికను ప్రశంసించారు మాజీమంత్రి రఘువీరా రెడ్డి. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా తను చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించిందంటూ ప్రశంసించారు రఘువీరా. తను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పటికీ మడకశిర నియోజకవర్గంలోని తంబాలహట్టికి రోడ్డు వేయలేకపోయాననీ, తను సాధించలేని పనిని దీపిక ప్రభుత్వానికి ఓ విన్నపం ద్వారా చేయించిందని, ఆమె సొంత గ్రామానికి చేసిన మేలు ఎందరికో ప్రయోజనం చేకూర్చుతుందని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న రఘువీరా రెడ్డి ఈ కార్యక్రమంలో దీపికను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెతో క్రికెట్ ఆడారు.
వివాహేతర సంబంధం: వివాహిత కోసం పాత ప్రియుడిని చంపేసిన కొత్త ప్రియుడు
గత నెల డిశెంబరు 24 రాత్రి మొయినాబాద్ మండలం వెంకటాపూర్కి చెందిన 24 ఏళ్ల మహేశ్ కవేలిగూడ గ్రామంలోని ఓ వెంచర్లో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేసారన్నది పోలీసులకు తొలుత అంతుబట్టలేదు. ఐతే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కాస్తంత లోతుగా దర్యాప్తు చేయడంతో తీగ దొరికింది. అదేంటంటే... హతుడు మహేష్కు స్వగ్రామంలో భర్తతో విడిపోయి దూరంగా వుంటున్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం వున్నట్లు తెలుసుకున్నారు. ఆమె ఎక్కడ వున్నదో ఆరా తీయగా, హైదరాబాదులోని బోరబండలో వుంటూ సిటీలోనే హౌస్ కీపింగ్ వర్క్ చేస్తోంది.
బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తున్నారు... మరొకరిని కొట్టి నిప్పంటించారు...
పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కొందరు అల్లరి మూక చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొంది. అదేసమయంలో ఆ దేశంలో హిందువులపై వరుస దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందువులను చంపేసిన అల్లరి మూక తాజాగా మరో హిందువును కొట్టి చంపేసి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది.
భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన భర్త వియోగాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)
నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు యువతీయువకులు పూర్తిగా మద్యంలో మునిగి తేలినట్లు అర్థమవుతోంది. పీకల వరకూ తాగి మైకంలో యువతీయువకులు కొంతమంది ఎక్కడబడితే అక్కడ పడిపోయారు. మరీ ముఖ్యంగా యువతులు రోడ్ల పక్కనే, ఫుట్ పాత్ల పైన, హోటల్ మెట్ల పైనా పడిపోయి మత్తులో జోగుతున్న దృశ్యాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 15 ప్రాంతాల్లోని బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లిన యువత అక్కడ తాగి మైకంలో చిత్తయి పోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా తాగి మత్తులో ఒళ్లు తెలియకుండా పడిపోయినవారిని సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఏకంగా ప్రభుత్వమే చర్యలు తీసుకున్నది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.