రక్తం తాగితే దోమల పొట్ట పగులుతుంది.. కానీ వాటికి ఏమీ కావు (Video)

శనివారం, 3 అక్టోబరు 2020 (14:16 IST)
mosquitoes
రక్తం తాగడం దోమల అలవాటు. మగ దోమలు మొక్కల రసాన్ని పీల్చుకుని బతుకుంటాయి. మనుషుల రక్తాన్ని ఆడ దోమలు పిప్పి చేస్తాయి. అవి కుడుతున్నప్పుడు రక్తం అంతా తాగేస్తుంటాయి. ఇలా తాగేస్తే దోమల పొట్ట పగలాలని తిట్టుకునే వారు ఎంతోమంది వుంటారు. కానీ దోమల పొట్ట పగలడం మాత్రం ఎప్పుడూ చూడలేదు. మన తిట్లు ఒక్కోసారి నిజమవుతాయి. 
 
ఎలా అంటారా? దోమలు అధికంగా మనిషి రక్తం తాగిడం వల్ల వాటి పొట్ట నిజంగానే పగులుతుంది. దీనివల్ల వాటికేం ప్రమాదం జరగదు. ఈ మాటలు చెబితే నమ్మాలనిపించదు. అందుకే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పెర్రన్ రాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయింది. దీనిని ఇప్పటి వరకు 115.8కే మంది వీక్షించారు. ఇంకా లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 

అన్నీ చూడండి

'మా ఇంటి బంగారం'తో సెంచరీ కొట్టిన సమంత (వీడియో)

అసోసియేషన్ వివాదం : జానీ మాస్టర్ భార్యపై డ్యాన్సర్ల ఆగ్రహం

ముగిసిన సర్వసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

తర్వాతి కథనం
Show comments