Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ నిర్మాణంలో వాస్తు దోషాలను సరిచేస్తున్న పరమశివుడు...

భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆ

Written By Kowsalya
Updated: సోమవారం, 30 జులై 2018 (14:10 IST)
భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆచూకీని తెలిపి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. భక్తులు నిర్మిస్తోన్న ఆలయాన్ని స్వామి దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాస్తు దోషాలను సరిచేసిన సంఘటన ఈ క్షేత్రంలో కనిపిస్తుంటుంది.
 
చెన్నబసప్ప అనే భక్తుడు స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడి కొండపై ఆలయాన్ని నిర్మించడం మెుదలుపెడతాడు. తన భార్యతో సహా కొంతమంది కూలీలు కూడా ఈ పనిలో పాల్గొనేవాళ్లు. రోజంతా కష్టపడి పనిచేసి ఈ కొండపైనే నిద్రించేవారు. మరుసటి రోజు పనిలోకి వెళ్లిన వాళ్లకి అంతకు ముందురోజు వాళ్లు చేసిన పనికి సంబంధించిన మార్పులు కనిపించడంలో ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు ఎవరు చేస్తున్నారో వాళ్లకి అర్థంకాలేదు.
 
అలాంటి పరిస్థితుల్లో చెన్నబసప్ప భార్యకి ఒక రాత్రి ఏదో అలికిడి వినిపించిదట. ఆ అలికిడితో లేచి చూసిన ఆమెకు శివుడు ఆయన గణాలు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను సరిచేస్తు కనిపించారట. ఆ దృశ్యాన్ని చెన్నబసప్పకు ఆమె చూపించింది. అలా ఇక్కడి ఆలయ నిర్మాణఁ పరమశివుడి పర్యవేక్షణలోనే జరిగిందని పురాణంలో చెప్పబడుతోంది. శివుడు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైననదిగా చెప్పబడుతోంది. 
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments