భవానీ మాలలకు వేళాయె!

సోమవారం, 23 నవంబరు 2020 (06:53 IST)
లోక కళ్యాణార్తమై భవానీ మాలలు ధరించే భక్తుల కోసం దేవస్థానము నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అంతేగాక మాల దీక్ష తేదీలను కూడా ప్రకటించారు. 
 
శ్రీ శార్వరీ నామ సంవత్సరం భవానీ మండల దీక్షా కార్యక్రమ నిర్వహణ వివరములు :
 
1. మాలాధారణ (మండల దీక్షలు):  ది: 25-11-2020 ఉ.08 గం.లకు ప్రారంభమై ది: 30-11-2020 వరకు  ( శ్రీ శార్వరీ నామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు)
 
2. అర్ధమండల దీక్షలు:   ది.15-12-2020 నుండి ది: 19-12-2020   (మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి వరకు)
 
3. కలశ జ్యోతి ఉత్సవము: మార్గశిర పౌర్ణమి ది.29-12-2020 సా.06 గం.ల నుండి సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి ప్రారంభమగును. 
 
4. మాలా విరమణ మహోత్సవం: ది.05-01-2021 నుండి ది.09-01-2021 వరకు(ది. 05-01-2021 ఉదయం గం.06.50 నిం.లకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం).
 
5. పూర్ణాహుతి : ది.09-01-2021 ఉ.గం.11 లకు మహా పూర్ణాహుతి.

అన్నీ చూడండి

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments