సంబంధిత వార్తలు
- ఇళ్ల పండగ కాదు.. రైతులకు - పేదలకు గొడవలు సృష్టించడమే : చంద్రబాబు
- సీఎం జగన్ చెప్పుల ధర రూ.1.35 లక్షలు.. పేలుతున్న మీమ్స్, ట్రోల్స్
- రాజస్థాన్లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్
- టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు... విందులో గోదావరి రుచులు...
- రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్ర గాయాలు
టీడీపీ మహానాడు.. పసుపుమయం అయిన రాజమండ్రి.. అన్నీ ఏర్పాట్లు పూర్తి
Telugudesam
తూర్పు సెంటిమెంట్తో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు ప్రజలు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రాజమండ్రి పసుపుమయమైంది.
మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ప్రముఖ మంజీరా, సెల్టన్ హోటల్స్లో 100కు పైగా రూములను మూడు రోజులపాటు బుక్ చేసుకున్నారు టీడీపీ నేతలు. 15 నుంచి 20 వరకూ ఉన్న చిన్నచిన్న హోటల్స్లోనూ అన్ని రూములు బుక్ అయిపోయాయి.
