సంబంధిత వార్తలు
- వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ-సుప్రీంకోర్టు ఆదేశాలు
- వృద్ధ సైకో చంద్రబాబు.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా..?: జోగి రమేష్
- డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు?
- పవన్పై డిప్యూటీ సీఎం ఫైర్.. చెప్పుతో కొడతాననడం సరికాదు.. ప్యాకేజీ బాబు..?
- వివేకా హత్య కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ! శుక్రవారం తుది తీర్పు
వాళ్లు తల్చుకుంటే.. నన్ను, లోకేష్ను చంపేస్తారు.. బాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుమారుడు లోకేష్ను చంపేస్తారట అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేశారు. వాళ్లు తల్చుకుంటే బాబాయ్ని చంపినట్లు తమను కూడా చంపేస్తారని తెలిపారు. ఏపీ సీఎం జగన్కు పోలీసులంటే తనకు ప్రజలు అండగా ముగిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.
దెందులూరులో ఇదేం కర్మ అనే కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం వుండదన్నారు. ఇప్పుడైనా ప్రజలు కళ్లు తెరవాలని హితవు పలికారు. కొత్త చరిత్ర కోసం పాకులాడట్లేదని.. ఇలాంటి తాటాకు చప్పళ్లు భయపడేది లేదని స్పష్టం చేశారు.
