టీచర్ అవతారం ఎత్తిన వైసీపీ నేత.. చాక్ పీస్తో బోర్డుపై రాస్తూ..?
chevi Reddy
తాజాగా శుక్రవారం చెవిరెడ్డి ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. తన నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం రమణయ్యగారి పల్లి గ్రామం వెళ్లిన చెవిరెడ్డి, గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఓ తరగతి గదికి వెళ్లిన చెవిరెడ్డి అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
