సంబంధిత వార్తలు
- బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- నకిలీ ఓట్ల వ్యవహారం.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న ఏపీ మంత్రులు
- ఏపీ మంత్రి చెల్లుబోయినకు ఛాతిలో నొప్పి - ఆస్పత్రిలో అడ్మిట్
- తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ
- హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికైనా గంట లోపే ప్రయాణం.. ఎక్కడ?
మొక్కజొన్న కంకిని తింటూ సరదాగా గడిపిన రోజా
RK Roja
ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు.
మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
