సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ.. కృష్ణాజిల్లాలో ఒక్కరోజే 110 పాజిటివ్ కేసులు
- ఆక్సిజన్ పైపుతో ఉరేసుకున్న కోవిడ్ రోగి... ఎక్కడ?
- మా నాన్నకు కరోనా: ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్
- కరోనా వైరస్ సోకి తీవ్రమైన లక్షణాలు ఉంటేనే బెడ్ కేటాయింపు.. ఎక్కడ?
- ఇర్ఫాన్ పఠాన్కి కోవిడ్ పాజిటివ్.. రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఆడిన వాళ్లకే..?
బీఆర్కేభవన్లో కరోనా కలకలం.. కోవిడ్ వచ్చినా గోప్యంగా వుంచి..?
నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారందరూ తమకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చారు. దాంతో బీఆర్కేభవన్లో గత వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మిగతా సిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు.
తమకు కరోనా సోకుతుందన్న భయంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాగా.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే బీఆర్కేఆర్ భవన్లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది.
తర్వాతి కథనం
