Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే?

Written By సిహెచ్
Updated: గురువారం, 5 నవంబరు 2020 (18:06 IST)
దీపావళి రోజున తలస్నానం ఎందుకు చేయాలంటే.. పూర్వ కాలంలో పెద్దలు శనివారం వచ్చిదంటే చాలు.. మనుమళ్లకు మనువరాళ్లకు నువ్వుల నూనెతో తలస్నానం చేయించేవారు. ఇలా తలస్నానం చేయడం వలన కంటి ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెప్తుంటారు. అందుకనే నువ్వుల నూనెతో తలస్నానం చేయిస్తారు.
 
దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను తల మాడుకు, శరీరానికి రాసుకుని.. ఆయిల్ మసాజ్‌ చేసుకుని అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తరువాత వేనీళ్లతో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో శుచిగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి. 
 
ఈ పండుగ నాడు ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసే వారికి శనిగ్రహదోషాలు తొలగిపోతాయని, శనీశ్వర లేదా.. హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.   

అన్నీ చూడండి

ఏపీలో స్కైరూట్ ఏరోస్పేస్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపు.. నారా లోకేష్ హర్షం

లోకేష్ సార్.. మిమ్మల్ని కలవాలనుంది.. చిన్నారులకు ఓకే చెప్పిన మంత్రి (video)

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో మాత్రం చూసే ఛాన్స్ లేదు

అన్నీ చూడండి

తిరుమల తరహాలో శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం.. ఎలా జరిగిందంటే?

TTD: శ్రీవారి సేవ వాలంటీర్ల కోసం సిబిల్ స్కోర్ తరహా రేటింగ్.. ఈవో

29-07-2026 బుధవారం ఫలితాలు : మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి

తిరుమల జపాలి వద్ద తెల్లగా వస్తున్న నీరు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ (video)

Guru purnima 2026: గురు పౌర్ణమి రోజున ఐదు యోగాలు.. ఈ రాశులకు అదృష్టం..

తర్వాతి కథనం
Show comments