Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్న శాస్త్రం.. సింహరాశి జాతకులు మాణిక్యాన్ని ధరిస్తే...?

మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావ

Written By selvi
Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:13 IST)
మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావడంతో పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను, లేదా వజ్రాన్ని గానీ ధరించడం ద్వారా ఈతిబాధలుండవు. 
 
ఇక మిథున రాశి, కన్యా రాశి జాతకులకు అధిపతి బుధుడు కావడంతో.. పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు అధిపతి కావడంతో మంచి ముత్యాలను ధరించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 
 
ఇకపోతే.. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో మాణిక్యాన్ని ధరించడం ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే ధనుర్‌రాశి, మీనరాశి జాతకులు పుష్యరాగాన్ని ధరించడం శుభఫలితాలను ఇస్తుంది. ఈ రాశులకు గురువు అధిపతి. మకర, కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి కావడంతో నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments