సంబంధిత వార్తలు
- ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్ళు పొడగింపు
- 01-01-2023 శుక్రవారం దినఫలాలు - విష్ణుమూర్తిని ఆరాధించి అన్నదానం...
- క్రికెట్ బిజినెస్.. నెలకు రూ.50వేలు సంపాదించుకోవచ్చు... ఎలా?
- 01-12- 2023 నుంచి 31-12-2023 వరకు డిసెంబరు మాస ఫలితాలు
- 30-11-2023 గురువారం దినఫలాలు - లక్ష్మీ కుబేరుడిని పూజించిన సర్వదా శుభం...
లండన్ థేమ్స్ నదిలో శవమై తేలిన తెలుగు విద్యార్థి
student
మరణానికి గల కారణాలపై విచారిస్తున్నారు. వాకింగ్ కోసం బయటకు వెళ్లిన మిత్ కుమార్ డెడ్ బాడీ థేమ్స్ నదిలో కనిపించింది. గత నెలలో తప్పిపోయిన భారతీయ విద్యార్ధి శవమై కనిపించడం అతడి కుటుంబీకులను షాక్కు గురిచేసింది.
భారత్లో ఓ రైతు కుటుంబానికి చెందిన మిత్ కుమార్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్లో యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుండి కనిపించకుండా పోయాడు. నవంబర్ 21న అతడు శవమై నదిలో తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
